General
TS News: హైకోర్టు సీజేకి విద్యార్థుల లేఖ.. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి ఆదేశాలు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: మేడ్చల్ ఐటీఐ కళాశాల తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. ఐటీఐ తరలింపును అడ్డుకోవాలని కోరుతూ 132 మంది విద్యార్థులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీ...
Read More
CM Jagan: బస్సు ప్రమాద ఘటనపై జగన్ దిగ్భ్రాంతి.. రూ.5లక్షల ఎక్స్గ్రేషియా..
అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పశ్చిమగోదావరి జిల్లా జల్లేరు వద్ద వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా ఘటనపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభ...
Read More
AP News: సినిమా టికెట్ల ధరల తీర్పు.. అప్పీల్కు ఏపీ సర్కార్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021 : ఏపీలో సినిమా టికెట్ల ధరలపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు ...
Read More
Omicron: తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: తెలంగాణలో తొలిసారిగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వా...
Read More
ప్రభుత్వ చర్యలతో వ్యవసాయరంగంలో పెనుమార్పులు : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్ర వ్యవసాయరంగంలో పెనుమార్పులు వస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రైతులు పండించే వ్యవసా...
Read More
క్రిప్టో కరెన్సీ కేసు.. పోలీసుల అదుపులో శివాపురం సర్పంచి
పెనుగంచిప్రోలు (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: క్రిప్టో కరెన్సీ కేసులో తెలంగాణ పోలీసులు కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివాపురం సర్పంచి తేళ్ల లక్ష్మణరావును సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్న...
Read More
TS News: రేపు తెలుగు రాష్ట్రాల భాజపా ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల భాజపా ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ రేపు భేటీ కానున్నారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో రేపు ఉదయం 9.30 గంటలకు వారు సమావేశం కా...
Read More
కిలో ‘గోల్డ్ టీ’ పొడి ధర రూ. 99,999.. వేలంలో రికార్డు
గువాహటి (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: భారత్లో చాయ్కు ఉన్న ఆదరణే వేరు. అందులోనూ అస్సాం టీ పొడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అక్కడ ఉత్పత్తయ్యే చాయ్ పొడికి మంచి డిమాండ్ ఉంటుంది. ప...
Read More
AP News: ఉచిత పథకాలతో ఏపీలో ఎక్కువగా రెవెన్యూ లోటు: నిర్మలా సీతారామన్
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్లో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఊహించిన దానికంటే ఎక్కవ ...
Read More
AP News: అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చేలా సీఎస్ కమిటీ ప్రతిపాదనలు: సజ్జల
అమరావతి (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు ముగిశాయి. ఉద్యోగులు ఎంత పీఆర్సీ ఆశిస్తున్నారనే విషయంపై నేతలతో చర్చించారు....
Read More






