General
AP News: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు పవన్కల్యాణ్!
అమరావతి (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు హాజరవుతానని జనసేన అధినేత పవన్కల్యాణ్ చెప్పారని ఆ ప్రాంత మహిళా రైతులు తెలిపారు. తొలి నుంచీ అమరావతి ఉద్యమాని...
Read More
Omicron: ఏపీలో ఒమిక్రాన్.. ఆ 40 మందికి కొవిడ్ పరీక్షలు చేశాం: డీఎంహెచ్వో
విజయనగరం (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: జిల్లా ఒమిక్రాన్ కేసు నమోదుకావడంపై డీఎంహెచ్వో డా. రమణకుమారి స్పందించారు. ఈనెల 5న ఐర్లాండ్ నుంచి సదరు వ్యక్తి జిల్లాకు వచ్చారన్నారు. విద...
Read More
Omicron: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్ల...
Read More
Pawan Kalyan: విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా పవన్ దీక్ష ప్రారంభం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా జనసేన అధినేత పవన్కల్యాణ్ దీక్షకు దిగారు. మంగళగిరిలోని ...
Read More
PM Modi: ప్రధాని మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021 : ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కొద్ది సమయం హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం పేర్కొంది. అయితే కొంతసేపటి తర్వాత ట్విటర్ య...
Read More
Ap News: వరద ప్రభావిత గ్రామాల్లో రుణాలు మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: కడప జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా సర్వం కోల్పోయిన మహిళా బాధితులకు సంబంధించి రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కడప జిల్లా రాజంప...
Read More
AP News: గిట్టుబాటు ధర లేదని.. కర్నూలు మార్కెట్లో ఉల్లికి నిప్పు పెట్టిన రైతు
కర్నూలు (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: మొన్నటి వరకు వినియోగదారుల కంట కన్నీరు పెట్టించిన ఉల్లి.. ప్రస్తుతం రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేదని ఓ రైతు ఆగ్రహించి తాను ...
Read More
AP News: అమరావతి పాదయాత్రకు మహారాష్ట్ర రైతుల సంఘీభావం
శ్రీకాళహస్తి (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర 41వ ...
Read More
AP News: తిరుమల ఘాట్ రోడ్డులో మరమ్మతు పనులు ప్రారంభం
తిరుమల (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైనచోట మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ఆఫ్కాన్ సంస్థకు చెందిన క...
Read More
AP News: సాయితేజ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా వాసి లాన్స్నాయక్ సాయితేజ్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్...
Read More






