General
Railway zone: లోక్సభలో గళమెత్తిన రామ్మోహన్ నాయుడు
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2019 ఫిబ్రవరిలో కేంద్...
Read More
CM Jagan: పీఆర్సీ అప్డేట్.. ఆర్థికశాఖ అధికారులతో జగన్ సమీక్ష
అమరావతి (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ) అంశంపై చర్చించేందుకు ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ...
Read More
AP News: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
అమరావతి (రెడీబీ న్యూస్) 9 డిసెంబర్ 2021: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో నంబర్ 59ను ఉపసంహరించుకుంటున్నట్...
Read More
ప్రభుత్వ పథకాలకు సీఎం పేరుపై హైకోర్టులో పిల్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేస్తున్న సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, రాజకీయ నేతల పేర్లు పెట్టి వ్యక్తిగత ప్రచారం, ప్రయోజనం పొందడం ...
Read More
Chandrababu: కుప్పం నుంచే పార్టీలో ప్రక్షాళన ప్రారంభిస్తా: చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: చిత్తూరు జిల్లా కుప్పం నుంచే పార్టీలో ప్రక్షాళన ప్రారంభిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పం మున్సిపాలిటీ అభ్యర్థులతో ఆయన సమీక్ష న...
Read More
AP News: 29లోపు బకాయిలు చెల్లించండి: విద్యుత్ సంస్థలకు హైకోర్టు ఆదేశం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021 : విడ్, సోలార్ పవర్ సంస్థలకు బకాయిల చెల్లింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు రూ.700 కోట్లు చెల్లించామని విద్యుత్&zw...
Read More
CM Jagan: ఓటీఎస్ మంచి అవకాశం..
అమరావతి (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021 : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, గృహ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గృహనిర్మాణశాఖ మం...
Read More
AP News : ప్రభుత్వ పథకాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది : బొత్సా
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఏ నిర్ణయం తీసుకున్నా టీడీపి తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సీఎం జగన్...
Read More
Amaravati Padayatra: 38వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర
చిత్తూరు (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర 38వ రోజుకు చేరింది. బుధవారం చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం చింతలపాలెం నుంచి ప్రారంభమైం...
Read More
ఉపా చట్టం ఉపయోగించినా ఉద్యమం ఆగదు : బండి శ్రీనివాస్
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: ఉద్యోగుల 71 డిమాండ్ల సాధన కోసమే ఉద్యమ బాట పట్టామని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏర్పా...
Read More






