General
కిలో ‘గోల్డ్ టీ’ పొడి ధర రూ. 99,999.. వేలంలో రికార్డు
గువాహటి (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: భారత్లో చాయ్కు ఉన్న ఆదరణే వేరు. అందులోనూ అస్సాం టీ పొడికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే అక్కడ ఉత్పత్తయ్యే చాయ్ పొడికి మంచి డిమాండ్ ఉంటుంది. ప...
Read More
AP News: ఉచిత పథకాలతో ఏపీలో ఎక్కువగా రెవెన్యూ లోటు: నిర్మలా సీతారామన్
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్లో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఊహించిన దానికంటే ఎక్కవ ...
Read More
AP News: అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చేలా సీఎస్ కమిటీ ప్రతిపాదనలు: సజ్జల
అమరావతి (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు ముగిశాయి. ఉద్యోగులు ఎంత పీఆర్సీ ఆశిస్తున్నారనే విషయంపై నేతలతో చర్చించారు....
Read More
AP News: ఏపీలో వృద్ధాప్య పింఛను పెంపు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021 ఏపీలో పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కొత్త ఏడాదిలో వృద్ధాప్య పింఛను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలనెలా ఇస్తున్న ...
Read More
PRC: రండి చర్చిద్దాం.. ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)పై సీఎస్ నేతృత్వంలోని కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. ఈ మేరకు చర్చలకు ర...
Read More
AP News: అమరావతి రైతుల పిటిషన్పై హైకోర్టులో రేపు విచారణ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 24 డిసెంబర్ 2021: తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ పిటిషన్పై ...
Read More
AP News: ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. దారి మళ్లింపు
రేణిగుంట (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: నగరి ఎమ్మెల్యే రోజా, తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడితో పాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ...
Read More
రక్షణశాఖలో షిప్యార్డుది కీలకపాత్ర
మల్కాపురం (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: రక్షణ మంత్రిత్వశాఖలో హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) కీలకపాత్ర పోషిస్తోందని సంస్థ సీఎండీ హేమంత్ ఖాత్రీ పేర్కొన్నారు. ఆజాదీకా అమృత్ ...
Read More
Harnaaz Sandhu: విశ్వసుందరికి ప్రధాని మోదీ కంగ్రాట్స్
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: మిస్ యూనివర్స్-2021 కిరీటాన్ని సొంతం చేసుకున్న పంజాబ్ యువతి హర్నాజ్ సంధుకి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇజ్రాయెల్...
Read More
Amazon Prime: అమెజాన్ ప్రైమ్ మరింత ప్రియం.. కొత్త ధరలు ఎప్పటి నుంచి అంటే?
రెడ్ బీ న్యూస్ 13 డిసెంబర్ 2021: అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం (Amazon Prime Membership) మరింత ప్రియం కానుంది. ఇక నుంచి కొత్తగా సభ్యత్వం తీసుకునేవారు ఏకంగా 50 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తు...
Read More






