General
విషయం ఉద్యోగ సంఘాలకు తెలియదు: బొప్పరాజు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: పీఆర్సీ ఒక్కటే ఉద్యోగుల డిమాండ్ కాదని, ఇతర అంశాలు కూడా ఉన్నాయని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీఆర్సీ సంబంధిత అంశాలపై...
Read More
తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం!
విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021 : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీల దూరంలో.. ఒడిశా గోపాల్పూర్కు 530 కి.మీల దూరంలో ‘జ...
Read More
పీఆర్సీపై ఉద్యోగులకు సీఎం జగన్ క్లారిటీ..
అమరావతి (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: రాష్ట్రంలో ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటనపై ఏపీ సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు. రానున్న 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరద ప...
Read More
తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
తిరుపతి (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలోని శ్రీకృష్ణ నగర్లో వరద బాధితులతో సీఎం మాట్లాడార...
Read More
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: ఏపీ విపత్తుల నిర్వహణ కమిషనర్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది విశాఖకు 770 కి.మీ, ఒడిశాలోని గోపాల్పూర్కు 850 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్ల...
Read More
జ్యుడీషియల్ ప్రివ్యూకి జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021 : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం రీసర్వే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూ (న్యాయపరమైన ముందస్తు సమీక్ష)కి పంపి...
Read More
విశాఖకు 960 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్...
Read More
తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు పడే ప్రాంతాలను గుర్తించిన నిపుణుల బృందం
తిరుమల (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు పడిన ప్రాంతాన్ని ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ కేఎస్ రావుతో కూడిన బృందం కనుమదారి...
Read More
ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021 : పీఆర్సీ సహా సంబంధిత అంశాలపై కార్యదర్శుల కమిటీతో చర్చించేందుకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. ఇందుకోసం జాయింట్ స్టాఫ్&...
Read More
వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి 5సెంట్ల స్థలంలో ఇల్లు: జగన్
కడప (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021 : భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి అయిదు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. కడప జిల్లా రాజంపేట మండలం పులప...
Read More






