General
మంగళగిరిలో నలుగురు విద్యార్థుల అదృశ్యం
మంగళగిరి (రెడ్ బీ న్యూస్) 7 2021: గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం పాఠశాలలో బ్యాగులు పెట్టి విద్యార్థులు బయటకు వెళ్లారు. విద్యార్థులు సాయంత్రం తిరిగి రావడం గ...
Read More
చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహకాలివ్వండి: సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: బోర్ల కింద వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. ‘వరి...
Read More
ఉద్యోగుల బదిలీలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: ఉద్యోగుల బదిలీలపై పాక్షికంగా ఉన్న నిషేధాన్ని ఏపీ సర్కార్ సడలించింది. వచ్చే నెల 4 వరకు ఉద్యోగుల పరస్పర బదిలీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ...
Read More
జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం: సీబీఐ
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ హైకోర్టుకు త...
Read More
పోలవరం ప్రాజెక్ట్పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని పార్లమెంటు సాక్షిగా సోమవారం కేంద్రం తేల...
Read More
ఓటీఎస్తో పేదలకు ఎలాంటి నష్టం ఉండదు: సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: ఓటీఎస్ పథకం ద్వారా పేదలకు ఎలాంటి నష్టం ఉండదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పేదలందరూ దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇ...
Read More
కల్తీ రాయుళ్లకు రెండేళ్ల జైలు శిక్ష.. అవసరమైతే చట్టంలో మార్పులు: సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ఏపీ సీఎం జగన్ సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ...
Read More
అమ్మఒడి’పై తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుల లేఖలు
గుంటూరు (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: అమ్మఒడి పథకం అందాలంటే 75శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని అమలు చేసే క్రమంలో ప్రధానోపాధ్యాయులు త...
Read More
7 పేజీలతో ఇంటి రిజిస్ట్రేషన్ పట్టా
అమరావతి (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021 : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల నమూనా రిజిస్ట్రేషన్ పత్రాలను గృహనిర్మాణ శాఖ ఏడు పేజీలతో రూపొందించింది. రిజిస్ట్రేషన్&...
Read More
ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా.. కూల్చాలన్నా మా చేతుల్లోనే: బండి శ్రీనివాసులు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: ప్రభుత్వ ఉద్యోగులను మోసపూరిత మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ .. తర్వాత తమను పట్టించుకోవడం మానేశారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్ర...
Read More






