General
మరింత బలపడిన అల్పపీడనం.. ఉత్తర కోస్తాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు వర్ష సూచన
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021 అండమాన్ సముద్రం ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుం...
Read More
ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై సుమోటోగా హైకోర్టు విచారణ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల ఉపసంహరణ అంశంలో హైకోర్టు సుమోటోగా విచారణ జరిపింది. వైకాపా ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, విడదల రజని, జక్కంపూడి రాజా, ...
Read More
తిరుమలకు ఐఐటీ దిల్లీ నిపుణులు : వైవీ సుబ్బారెడ్డి
తిరుమల (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: తిరుమల ఘాట్ రోడ్డులో ఈ ఉదయం కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30...
Read More
విశాఖ నుంచి విదేశాలకు విహార నౌకలు.. రూ.100 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్..
విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ.. బీచ్ సిటీ.. ఇలా క్రేజీ సిటీగా పేరు గడించిన విశాఖపట్నం నుంచి ఇకపై విదేశాలకు విహారనౌక సర్వీసులు ప్రారంభించే దిశగా వైజాగ్ పోర్ట్...
Read More
ఏపీకి తుఫాను ముప్పు
విశాఖపట్నం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష ముప్పు వీడటం లేదు. డిసెంబర్ నెల మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్...
Read More
తిరుమల ఘాట్రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు
తిరుమల (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: తిరుమల రెండో కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై నుంచి రహదారిపై భారీ బండరాయి పడింది. దీంతో రహదారి మూడు చోట్ల పాక్షికంగా ధ్వంసమైంది. వెంటనే స్పందించి...
Read More
ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు?
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: ఉత్తరాంధ్ర, పరిసర జిల్లాలకు తుపాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఈ నెల 4 నాటికి తుపానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉ...
Read More
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల కన్నుమూత
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 30 నవంబర్ 2021: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి కన్నుమూశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఐస...
Read More
ఒమిక్రాన్పై సన్నద్ధంగా ఉండాలి: సీఎం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ప్రభావం నేపథ్యంలో అపమ్రత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి అధికారులను ఆదే...
Read More
సీఎం నివాసం ముందు గోశాల ప్రారంభం
ఆవులను పూజించిన వైఎస్ భారతి తర్వాత సందర్శించిన జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: సీఎం నివాసం ముందు గోశాల ప్రారంభం ఆవులను పూజించిన వైఎస్ భారతి తర్వాత సందర్శించిన...
Read More






