General
తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన
తిరుపతి (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా తిరుపతిలోని శ్రీకృష్ణ నగర్లో వరద బాధితులతో సీఎం మాట్లాడార...
Read More
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: ఏపీ విపత్తుల నిర్వహణ కమిషనర్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది విశాఖకు 770 కి.మీ, ఒడిశాలోని గోపాల్పూర్కు 850 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్ల...
Read More
జ్యుడీషియల్ ప్రివ్యూకి జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021 : వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం రీసర్వే ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూ (న్యాయపరమైన ముందస్తు సమీక్ష)కి పంపి...
Read More
విశాఖకు 960 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. వాయుగుండం ఒడిశాలోని గోపాల్పూర్...
Read More
తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు పడే ప్రాంతాలను గుర్తించిన నిపుణుల బృందం
తిరుమల (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు పడిన ప్రాంతాన్ని ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ కేఎస్ రావుతో కూడిన బృందం కనుమదారి...
Read More
ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం నుంచి పిలుపు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021 : పీఆర్సీ సహా సంబంధిత అంశాలపై కార్యదర్శుల కమిటీతో చర్చించేందుకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. ఇందుకోసం జాయింట్ స్టాఫ్&...
Read More
వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి 5సెంట్ల స్థలంలో ఇల్లు: జగన్
కడప (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021 : భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి అయిదు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. కడప జిల్లా రాజంపేట మండలం పులప...
Read More
మరింత బలపడిన అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు తుపాను గండం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: బంగాళాఖాతంలో అండమాన్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈరోజు సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అది వాయుగుండంగా మారే అవకాశముందని అమరావ...
Read More
ఓటీఎస్పై దుష్ప్రచారం చేస్తే చర్యలు : సీయం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్ టైం సెటిల్మెంట్(ఓటీఎస్)పై జరుగుతున్న దుష్ప్రచారంపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వై.ఎస్...
Read More
దూరప్రాంత బస్సులకు 60 రోజుల ముందే రిజర్వేషన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021:: దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సర్వీసుల్లో ఇకపై 60 రోజులకు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ సదుపాయం 30 రోజుల ముందు వరకే ఉండేది. దీన్...
Read More






