General
మరింత బలపడిన అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు తుపాను గండం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: బంగాళాఖాతంలో అండమాన్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ఈరోజు సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అది వాయుగుండంగా మారే అవకాశముందని అమరావ...
Read More
ఓటీఎస్పై దుష్ప్రచారం చేస్తే చర్యలు : సీయం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్ టైం సెటిల్మెంట్(ఓటీఎస్)పై జరుగుతున్న దుష్ప్రచారంపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వై.ఎస్...
Read More
దూరప్రాంత బస్సులకు 60 రోజుల ముందే రిజర్వేషన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021:: దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సర్వీసుల్లో ఇకపై 60 రోజులకు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ సదుపాయం 30 రోజుల ముందు వరకే ఉండేది. దీన్...
Read More
భూప్రకంపనలతో భయాందోళన
బైరెడ్డిపల్లె (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబరు 2021: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కౌండిన్య అభయారణ్యం సరిహద్దులోని తిమ్మయత్యగారిపల్లె, నల్లగుట్లపల్లె, ఓటేరుపాళ్యం, రఘునాయకులదిన్నె గ్రామాల్లో మంగళవ...
Read More
విజయవాడ సీపీగా కాంతిరాణా టాటా నియామకం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబరు 2021: విజయవాడ పోలీస్ కమిషనర్గా కాంతిరాణా టాటా నియమితులయ్యారు. ప్రస్తుతం అనంతపురం రేంజ్ డీఐజీగా ఉన్న కాంతిరాణా టాటాను విజయవాడకు బదిలీ చేశారు. ఇప...
Read More
ఏపీ సమగ్రాభివృద్ధికి కేంద్ర సహకారం అందేలా చూస్తాం: నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు పూడ్చడం, ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు.. తదితర అంశాలపై రాష్ట్రానికి తమవంతు సాయం అందిస్తామని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షు...
Read More
పట్టణాల్లో రూ.15 లక్షల ఇంటిని రూ.25 వేలకే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు: బొత్స
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021 : వన్టైమ్ సెటిల్మెంట్ పథకం (ఓటీఎస్) విషయంలో బలవంతం ఏమీ లేదని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అవగాహన కల్పించాల...
Read More
పండుగల దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ పండుగల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ముందస్...
Read More
ఏపీ సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన సిరివెన్నెల కుటుంబం
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: తమ కుటుంబానికి అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు సిరివెన్నెల ...
Read More
తిరుమల వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఈవో జవహర్రెడ్డి
తిరుమల (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబరు 2021 : తిరుపతి- తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదని తితిదే ఈవో జవహర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయం...
Read More






