General
AP News: లక్ష్మీనారాయణకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021 : విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ల...
Read More
Ap News: ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా మరింత కఠినంగా ఆంక్షలు: సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందక...
Read More
NHRC: కాళేశ్వరంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయ...
Read More
AP High Court: విద్యాదీవెన రివ్యూ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: జగనన్న విద్యాదీవెన పథకంపై ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను గతంలో హ...
Read More
AP News: ఏపీ హైకోర్టు అదనపు భవనానికి సీజే శంకుస్థాపన
అమరావతి (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021 : ఏపీ హైకోర్టు అదనపు భవనానికి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. ఉదయం 9.50నిమిషాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర చేతుల మీదుగా శ...
Read More
ఈ దోసకాయ ఖరీదు అక్షరాలా రూ.2 లక్షలు
రెడ్ బీ న్యూస్ 12 డిసెంబర్ 2021: సాధారణంగా మనం రోజూ వాడే కూరగాయల ధరలు ఎంతలా ఉంటాయి అన్న విషయంపై దాదాపుగా అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతివారం మార్కెట్కు వెళ్ళి కూరగాయలు క...
Read More
AP News: ఒక్కో సినిమాకు పవన్ రెమ్యునరేషన్ ఎంత?: అంబటి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలపై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. విశాఖ ఉక్కుపై పవన్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచిం...
Read More
AP News: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు పవన్కల్యాణ్!
అమరావతి (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు హాజరవుతానని జనసేన అధినేత పవన్కల్యాణ్ చెప్పారని ఆ ప్రాంత మహిళా రైతులు తెలిపారు. తొలి నుంచీ అమరావతి ఉద్యమాని...
Read More
Omicron: ఏపీలో ఒమిక్రాన్.. ఆ 40 మందికి కొవిడ్ పరీక్షలు చేశాం: డీఎంహెచ్వో
విజయనగరం (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: జిల్లా ఒమిక్రాన్ కేసు నమోదుకావడంపై డీఎంహెచ్వో డా. రమణకుమారి స్పందించారు. ఈనెల 5న ఐర్లాండ్ నుంచి సదరు వ్యక్తి జిల్లాకు వచ్చారన్నారు. విద...
Read More
Omicron: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్ల...
Read More






