TS News: రేపు తెలుగు రాష్ట్రాల భాజపా ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల భాజపా ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ రేపు భేటీ కానున్నారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో రేపు ఉదయం 9.30 గంటలకు వారు సమావేశం కానున్నారు. రేపు ఉదయం అల్పాహార విందుకు తెలుగు రాష్ట్రాల భాజపా ఎంపీలను మోదీ ఆహ్వానించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ లోక్‌సభ, రాజ్యసభ భాజపా ఎంపీలు హాజరుకానున్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us