General
భూప్రకంపనలతో భయాందోళన
బైరెడ్డిపల్లె (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబరు 2021: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం కౌండిన్య అభయారణ్యం సరిహద్దులోని తిమ్మయత్యగారిపల్లె, నల్లగుట్లపల్లె, ఓటేరుపాళ్యం, రఘునాయకులదిన్నె గ్రామాల్లో మంగళవ...
Read More
విజయవాడ సీపీగా కాంతిరాణా టాటా నియామకం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబరు 2021: విజయవాడ పోలీస్ కమిషనర్గా కాంతిరాణా టాటా నియమితులయ్యారు. ప్రస్తుతం అనంతపురం రేంజ్ డీఐజీగా ఉన్న కాంతిరాణా టాటాను విజయవాడకు బదిలీ చేశారు. ఇప...
Read More
ఏపీ సమగ్రాభివృద్ధికి కేంద్ర సహకారం అందేలా చూస్తాం: నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు పూడ్చడం, ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు.. తదితర అంశాలపై రాష్ట్రానికి తమవంతు సాయం అందిస్తామని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షు...
Read More
పట్టణాల్లో రూ.15 లక్షల ఇంటిని రూ.25 వేలకే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు: బొత్స
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021 : వన్టైమ్ సెటిల్మెంట్ పథకం (ఓటీఎస్) విషయంలో బలవంతం ఏమీ లేదని ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అవగాహన కల్పించాల...
Read More
పండుగల దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ పండుగల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ముందస్...
Read More
ఏపీ సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన సిరివెన్నెల కుటుంబం
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: తమ కుటుంబానికి అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు సిరివెన్నెల ...
Read More
తిరుమల వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఈవో జవహర్రెడ్డి
తిరుమల (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబరు 2021 : తిరుపతి- తిరుమల మధ్య ప్రయాణించేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందీ లేదని తితిదే ఈవో జవహర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం తెల్లవారుజామున 5.45 గంటల సమయం...
Read More
మరింత బలపడిన అల్పపీడనం.. ఉత్తర కోస్తాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలకు వర్ష సూచన
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021 అండమాన్ సముద్రం ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుం...
Read More
ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై సుమోటోగా హైకోర్టు విచారణ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: రాష్ట్రంలో ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల ఉపసంహరణ అంశంలో హైకోర్టు సుమోటోగా విచారణ జరిపింది. వైకాపా ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, విడదల రజని, జక్కంపూడి రాజా, ...
Read More
తిరుమలకు ఐఐటీ దిల్లీ నిపుణులు : వైవీ సుబ్బారెడ్డి
తిరుమల (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: తిరుమల ఘాట్ రోడ్డులో ఈ ఉదయం కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30...
Read More






