General
ప్రభుత్వ పథకాలకు సీఎం పేరుపై హైకోర్టులో పిల్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేస్తున్న సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, రాజకీయ నేతల పేర్లు పెట్టి వ్యక్తిగత ప్రచారం, ప్రయోజనం పొందడం ...
Read More
Chandrababu: కుప్పం నుంచే పార్టీలో ప్రక్షాళన ప్రారంభిస్తా: చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: చిత్తూరు జిల్లా కుప్పం నుంచే పార్టీలో ప్రక్షాళన ప్రారంభిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పం మున్సిపాలిటీ అభ్యర్థులతో ఆయన సమీక్ష న...
Read More
AP News: 29లోపు బకాయిలు చెల్లించండి: విద్యుత్ సంస్థలకు హైకోర్టు ఆదేశం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021 : విడ్, సోలార్ పవర్ సంస్థలకు బకాయిల చెల్లింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు రూ.700 కోట్లు చెల్లించామని విద్యుత్&zw...
Read More
CM Jagan: ఓటీఎస్ మంచి అవకాశం..
అమరావతి (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021 : జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, గృహ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గృహనిర్మాణశాఖ మం...
Read More
AP News : ప్రభుత్వ పథకాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది : బొత్సా
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఏ నిర్ణయం తీసుకున్నా టీడీపి తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సీఎం జగన్...
Read More
Amaravati Padayatra: 38వ రోజుకు చేరుకున్న అమరావతి రైతుల పాదయాత్ర
చిత్తూరు (రెడ్ బీ న్యూస్) 8 డిసెంబర్ 2021: అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పాదయాత్ర 38వ రోజుకు చేరింది. బుధవారం చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం చింతలపాలెం నుంచి ప్రారంభమైం...
Read More
ఉపా చట్టం ఉపయోగించినా ఉద్యమం ఆగదు : బండి శ్రీనివాస్
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: ఉద్యోగుల 71 డిమాండ్ల సాధన కోసమే ఉద్యమ బాట పట్టామని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఏర్పా...
Read More
CM Jagan: కొవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.30 వేల కోట్ల భారం: జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్యాంకర్లను కోరారు. తాడేపల్లిలోని సీఎం క...
Read More
Amaravati Padayatra: చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన రైతుల ‘మహాపాదయాత్ర’
వెంకటగిరి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. 37వ రోజు పాదయాత్ర నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ప్రారంభమైం...
Read More
పీఆర్సీ నివేదిక బయటపెట్టేందుకు ఎందుకు జంకుతున్నారు?: బొప్పరాజు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021 : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) తదితర సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి తలపెట్టిన తొలిదశ ఉద్యమం ప్రారంభమైంది...
Read More






