General
అమ్మఒడి’పై తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయుల లేఖలు
గుంటూరు (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: అమ్మఒడి పథకం అందాలంటే 75శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని అమలు చేసే క్రమంలో ప్రధానోపాధ్యాయులు త...
Read More
7 పేజీలతో ఇంటి రిజిస్ట్రేషన్ పట్టా
అమరావతి (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021 : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల నమూనా రిజిస్ట్రేషన్ పత్రాలను గృహనిర్మాణ శాఖ ఏడు పేజీలతో రూపొందించింది. రిజిస్ట్రేషన్&...
Read More
ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా.. కూల్చాలన్నా మా చేతుల్లోనే: బండి శ్రీనివాసులు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: ప్రభుత్వ ఉద్యోగులను మోసపూరిత మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ .. తర్వాత తమను పట్టించుకోవడం మానేశారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్ర...
Read More
తిరుమల ఘాట్రోడ్లో కొండచరియలు పరిశీలించిన కేరళ నిపుణుల బృందం
తిరుమల (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: తిరుమల ఘాట్ రోడ్లో కొండచరియలను కేరళ కొల్లంలోని అమృత విశ్వవిద్యాలయం నుంచి వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఆన్ ల్యాండ్ స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్ కిం...
Read More
విశాఖ ఆర్కే బీచ్లో ముందుకొచ్చిన సముద్రం.. పర్యాటకులకు నో పర్మిషన్
విశాఖపట్నం (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: విశాఖ నగరంలోని ఆర్కే బీచ్లో సముద్రం ముందుకొచ్చింది. దీంతో ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంద...
Read More
పాదయాత్ర రాష్ట్రం కోసం..స్వప్రయోజనాలకు కాదు: లక్ష్మీనారాయణ
నెల్లూరు (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: అమరావతి రైతులు వారి ప్రయోజనాల కోసం ‘మహాపాదయాత్ర’ చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారని.. ఇందులో ఎటువంటి సత్యం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనా...
Read More
తప్పిన తుపాను ముప్పు
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021 : జవాద్ తుపాను ముప్పుతో జిల్లాలోను భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణశాఖ హెచ్చరికలు అధికారులను పరుగులు తీయించాయి. 13 తీరప్రాంత మండలాల్లో గురు...
Read More
తప్పిన ముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు కదులుతున్న జవాద్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310 కి.మీ దూరంలో జవాద్ తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత...
Read More
విశాఖలో 50 యుద్ధ విమానాలతో ‘ఫ్లైపాస్ట్
ఫిబ్రవరి 21న వీక్షించనున్న రాష్ట్రపతి
ఫిబ్రవరి 25 నుంచి ‘మిలన్’
తూర్పునౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా
విశాఖపట్నం (రెడ్...
Read More
కోస్తాంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న జవాద్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 3 డిసెంబర్ 2021: పశ్చిమమధ్య బంగాళాఖాతం నుంచి గంటకు 22 కిలోమీటర్ల వేగంతో జవాద్ తుపాను కోస్తాంధ్రతీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం విశాఖకు 360 కిలోమీటర్ల దూరంలో, ఒడిశా...
Read More






