General
CM Jagan: కొవిడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.30 వేల కోట్ల భారం: జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్యాంకర్లను కోరారు. తాడేపల్లిలోని సీఎం క...
Read More
Amaravati Padayatra: చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన రైతుల ‘మహాపాదయాత్ర’
వెంకటగిరి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. 37వ రోజు పాదయాత్ర నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి ప్రారంభమైం...
Read More
పీఆర్సీ నివేదిక బయటపెట్టేందుకు ఎందుకు జంకుతున్నారు?: బొప్పరాజు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021 : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) తదితర సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి తలపెట్టిన తొలిదశ ఉద్యమం ప్రారంభమైంది...
Read More
మంగళగిరిలో నలుగురు విద్యార్థుల అదృశ్యం
మంగళగిరి (రెడ్ బీ న్యూస్) 7 2021: గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం పాఠశాలలో బ్యాగులు పెట్టి విద్యార్థులు బయటకు వెళ్లారు. విద్యార్థులు సాయంత్రం తిరిగి రావడం గ...
Read More
చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహకాలివ్వండి: సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: బోర్ల కింద వరి బదులుగా ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. ‘వరి...
Read More
ఉద్యోగుల బదిలీలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: ఉద్యోగుల బదిలీలపై పాక్షికంగా ఉన్న నిషేధాన్ని ఏపీ సర్కార్ సడలించింది. వచ్చే నెల 4 వరకు ఉద్యోగుల పరస్పర బదిలీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ...
Read More
జగన్ హోదా పెరిగినందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం: సీబీఐ
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ హాజరు మినహాయింపుపై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో జగన్ హాజరుకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ హైకోర్టుకు త...
Read More
పోలవరం ప్రాజెక్ట్పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని పార్లమెంటు సాక్షిగా సోమవారం కేంద్రం తేల...
Read More
ఓటీఎస్తో పేదలకు ఎలాంటి నష్టం ఉండదు: సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: ఓటీఎస్ పథకం ద్వారా పేదలకు ఎలాంటి నష్టం ఉండదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పేదలందరూ దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇ...
Read More
కల్తీ రాయుళ్లకు రెండేళ్ల జైలు శిక్ష.. అవసరమైతే చట్టంలో మార్పులు: సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ఏపీ సీఎం జగన్ సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ...
Read More






