General
AP News: రెండున్నరేళ్లు అయినా సీపీఎస్ ఎందుకు రద్దు చేయరు?
అమరావతి (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: అధికారంలోకి వచ్చిన వారంలోపు సీపీఎస్ రద్దు చేస్తామని పాదయాత్ర సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారని.. రెండున్నరేళ్లు పూర్తయినా ఎందుకు దాన్ని అమలు చేయడ...
Read More
AP News: మాస్క్ లేని వారిని రానిస్తే యాజమాన్యాలకు భారీ జరిమానా!
మరోసారి మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: ఏపీలో కొవిడ్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు మార్గదర్శకాలు విడుదల చేసింది...
Read More
AP News: తిరుపతిలో ఉద్రిక్తంగా మారిన పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
తిరుపతి (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: తితిదేలోని పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎఫ్ఎమ్ఎస్ విభాగంలో ...
Read More
Power Couple: ముకేశ్, నీతా అంబానీ నంబర్ వన్ పవర్ కపుల్..
ముంబయి (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: పవర్ఫుల్ కపుల్గా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ మొదటిస్థానంలో నిలిచారు.నూతన వధూవరులు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్...
Read More
AP news: హిందూపురంలో 3 రాజధానుల మద్దతు ర్యాలీలో జై బాలయ్య నినాదాలు
హిందూపురం (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: అనంతపురం జిల్లా హిందూపురం వైకాపా నాయకుడు నవీన్ నిశ్చల్.. కార్యకర్తలతో కలిసి మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అంబేడ్కర్ కూడలికి చేరుకోగాన...
Read More
Ap News: శ్రీకాళహస్తిలో కదం తొక్కిన కర్షకులు.. రూ.60లక్షలు విరాళమిచ్చిన కర్ణాటక రైతులు
శ్రీకాళహస్తి (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వీధుల్లో కర్షకులు కదం తొక్కారు. అమరావతి ఆకాంక్షను వాయులింగేశ్వరుడి వాకిట చాటుతూ రాజధాని రైతులు 39వ రోజు పాదయాత్రను జోరువా...
Read More
AP News: పీఆర్సీపై సీఎం జగన్ సమీక్ష .. రెండ్రోజుల్లో ఫిట్మెంట్ ప్రకటించే అవకాశం?
అమరావతి (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పీఆర్సీ సహా పలు పెండింగ్ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్...
Read More
Railway zone: లోక్సభలో గళమెత్తిన రామ్మోహన్ నాయుడు
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: దక్షిణకోస్తా రైల్వేజోన్ ఏర్పాటులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2019 ఫిబ్రవరిలో కేంద్...
Read More
CM Jagan: పీఆర్సీ అప్డేట్.. ఆర్థికశాఖ అధికారులతో జగన్ సమీక్ష
అమరావతి (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ) అంశంపై చర్చించేందుకు ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ...
Read More
AP News: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
అమరావతి (రెడీబీ న్యూస్) 9 డిసెంబర్ 2021: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో నంబర్ 59ను ఉపసంహరించుకుంటున్నట్...
Read More






