Crime
Crime News: గుంటూరు జిల్లాలో దారుణం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ దాడి
పెదనందిపాడు (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: గుంటూరు జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటరమణపై రాజకీయ ప్రత్యర్థులు హత్యాయత్నం ...
Read More
Viveka murder case: శివశంకర్రెడ్డికి నార్కో పరీక్షల నిర్వహణకు సీబీఐ పిటిషన్
కడప (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్రెడ్డికి నా...
Read More
Assam:వ్యక్తిని తొండంతో ఈడ్చి పడేసిన ఏనుగు!
గువాహటి (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: అసోంలోని ధుబ్రి జిల్లాలో ఏనుగు దాడి చేయడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తమర్హాట్ ప్రాంతంలో జనవాసాల్లోకి చొరబడిన ఏనుగు అక్కడున్న ప్రజలను తరమడం ప్...
Read More
TS News: నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థులను విదేశాలకు పంపుతున్న ముఠా అరెస్టు
వరంగల్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: నకిలీ ధ్రువపత్రాలను తయారు చేస్తున్న 12 మంది సభ్యులు గల ముఠా పట్టుబడింది. దేశంలోని వివిధ యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థులను విదేశాలకు పంప...
Read More
Kerala: కేరళలో కలకలం రేపిన ‘రాజకీయ హత్య’ కేసులో.. ఇద్దరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అరెస్ట్
తిరువనంతపురం (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: కేరళలోని అలప్పుళ జిల్లాలో రాజకీయ నాయకుల వరుస హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) రాష్ట్ర కార్యదర...
Read More
AP News: సొంత పార్టీ నేతనే విమర్శిస్తావా.. ఎవరు చెబితే చేశావంటూ వైసీపీ నేతపై దాడి
ప్రకాశం (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021 : ఒంగోలుకు చెందిన వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తాపై గుంటూరులో అదే పార్టీకి చెందిన కొందరు పార్టీ శ్రేణులు దాడి చేశారు. ఇటీవల వైసీపీలో కొందరి తీరుపై సుబ్బార...
Read More
Road Accident: మహిళా కూలీల ఆటోకు ప్రమాదం: ఇద్దరి మృతి.. ఏడుగురికి తీవ్రగాయాలు
చిలకలూరిపేట (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక వైపు నుంచి గుర్తుతె...
Read More
Crime News: గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం
గాంధీనగర్ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: గుజరాత్ తీరంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. రూ.400 కోట్ల విలువైన 77 కిలోల హెరాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత రక్షణ...
Read More
Punjab: పంజాబ్లో మళ్లీ అమృత్సర్ తరహా ఘటన.. ఒకరి మృతి
చండీగఢ్ (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దైవద్రోహానికి పాల్పడ్డాడంటూ శనివారం ఓ యువకుడిని భక్తులు తీవ్రంగా కొట్టడంతో అతను మృతి చెందిన వ...
Read More
AP News: స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు
రేణిగుంట (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. జి.వి.పాలెం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఈ ఉదయం నలుగురు విద్యార్థులు ఈత...
Read More






