Crime
Crime News: కర్నూలులో విషం తాగి ఎస్ఐ ఆత్మహత్య
కర్నూలు (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021 : కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాఘవరెడ్డి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న తన అపార్ట్&...
Read More
Crime News: కడపలో ఏటీఎం చోరీ.. రూ.17లక్షల అపహరణ
కడప (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: కడప శివారు కేఎస్ఆర్ఎమ్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. దుండగులు గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం...
Read More
Crime News: చిట్టీల పేరుతో రూ.7కోట్ల మోసం!
నిడదవోలు (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021 : పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడులో చిట్టీల పేరుతో చేసిన భారీ మోసం బయటపడింది. గ్రామానికి చెందిన తిరుమళ్ల రంజిత్ కుమార్ రూ.7కోట్లకు ఎగనామం పెట...
Read More
షాకింగ్.. వీడియో కాల్ మాట్లాడుతూ నదిలోకి దూకేశాడు!
కోల్కతా (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 7 : బెంగాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 29 ఏళ్ల యువకుడు వీడియో కాల్ మాట్లాడుతుండగానే వంతెన పైనుంచి నదిలోకి దూకేశాడు. జల్పాయిగుడి జిల్లాలోని రాణినగర్ బీఎస్ఎఫ్...
Read More
రాష్ట్ర చిరునామాతో 8వేల మంది విదేశాల నుంచి రాక
అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021 : ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్ర చిరునామాతో వస్తున్న ప్రయాణికులకు ఎక్కడికక్కడ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. డి...
Read More
తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ చోరీ యత్నం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: సీఎం జగన్ నివాసానికి కిలోమీటరు దూరంలోని రెయిన్బో విల్లాల్లో చెడ్డీ గ్యాంగ్ దోపిడీకి యత్నించింది. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చ...
Read More
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం
గుమ్మగట్ట (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: అనంతపురం జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద ఆటోను జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా ...
Read More
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి
చంద్రగిరి (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021 : చిత్తూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగ...
Read More
పురోహితుడి దారుణ హత్య
రాజానగరం (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: న్యూస్టుడే: డబ్బులు దుబారా చేయవద్దని హితం చెప్పిన స్నేహితుడినే హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కోలమూరులో చోటుచేసుకుంది. రాజా...
Read More
పోలీసులకు చిక్కిన విద్యార్థులు
గుంటూరు (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: చెడు వ్యసనాలకు బానిసైన ముగ్గురు విద్యార్థులు సరదాగా గడిపేందుకు గుంటూరుకు వచ్చారు. ఓ లాడ్జిలో మత్తు పదార్థాలు సేవిస్తూ పోలీసులకు చిక్కారు. పోలీసుల కథనం ప్రక...
Read More






