Crime
పెట్రోల్ ట్యాంకర్ పేలి 50 మంది సజీవ దహనం
పోర్టౌ ప్రిన్స్ (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: కరీబియన్ ద్వీప దేశం హైతీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కేప్-హైతియన్లో పెట్రోల్ తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ పేలి 50మంది దుర్మరణం పాలయ్య...
Read More
Crime News: వారి నుంచి ప్రాణహాని ఉంది.. కడప ఎస్పీకి వివేకా పీఏ ఫిర్యాదు
కడప (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొందరు తనపై ఒత్తిడి తెస్తున్నారని వివేకా పీఏ కృష్ణారెడ్డి తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశ...
Read More
Crime News: టీడీపీ నేత తిక్కారెడ్డిపై వైసీపీ వర్గీయుల దాడికి యత్నం: ఐదుగురికి గాయాలు
మంత్రాలయం (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: కర్నూలు జిల్లా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ బాధ్యుడు తిక్కారెడ్డిపై వైకాపా వర్గీయులు దాడికి యత్నించారు. కోసిగి మండలం పెద్దభూంపల్లిలో జరుగుతున్న ఆంజనేయస్వ...
Read More
Crime News: అట్టిక గోల్డ్ కంపెనీలో భారీ చోరీ.. ఫిర్యాదు అందిన 2గంటల్లోనే కేసు కొలిక్కి
విజయవాడ (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: బందరు రోడ్డులోని అట్టిక బంగారు దుకాణంలో జరిగిన చోరీ కేసులో ఫిర్యాదు అందిన రెండు గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రూ.60లక్షల నగదు, 47 ...
Read More
Crime News: దోపిడీ దొంగను పట్టించిన ఇన్స్టాగ్రామ్
గుంటూరు (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: చెడు వ్యసనాలకు బానిసైన శివ ఎలాగైనా డబ్బులు సంపాదించాలని మరో యువకుడితో కలిసి దోపిడీలకు తెరలేపాడు. రాత్రి సమయంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులే లక్ష్య...
Read More
Crime News: గుంటూరు జిల్లాలో విషాదం: ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు మృతి
అచ్చంపేట (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021 : గుంటూరు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం... ఈరోజు మధ్యాహ్నం...
Read More
బిర్యానీలో మిడతలు
సామర్లకోట (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: బిర్యానీ తిందామని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన యువకుడు ఆన్ లైన్ లో సామర్...
Read More
Accident:విజయనగరంలో ట్రాక్టర్ బోల్తా: 22 మందికి గాయాలు
విజయనగరం (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: బొండపల్లి మండలం చామలవలస వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్...
Read More
Crime News: గుంటూరు జిల్లాలో దారుణం.. రెండు రోజుల పసిపాపను హత్య చేసిన కన్నతల్లి
తాడికొండ (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెలలో దారుణ ఘటన వెలుగుచూసింది. రెండు రోజుల పసిపాపను కన్నతల్లే చంపేసింది. ఆడపిల్ల పుట్టిందని బొంత లక్ష్మి అనే మహిళ ఈ దారుణా...
Read More
Crime News: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం
సంగం (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: నెల్లూరు జిల్లా సంగం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో వాగులో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 15 మంద...
Read More






