Crime
కిట్టీ పార్టీలతో ప్రముఖులకు కిలాడీ దంపతుల టోకరా
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: విలాసవంతమైన జీవితం. నిత్యం పహారాకాసే బౌన్సర్లు. హంగూ.. ఆర్భాటం ప్రదర్శిస్తూ పలువురు ప్రముఖులను బుట్టలో వేసుకొని రూ.కోట్లలో బురిడీ కొట్టించారా కిలాడీ దంపతులు...
Read More
పలాసలో 108 అంబులెన్స్ను ఢీకొట్టిన రైలు
శ్రీకాకుళం (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్2021: శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 108 అంబులెన్స్ను ఓ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ను రైలు దాదాపు 100 మీటర్ల దూ...
Read More
ఒకే పాఠశాలలో 26 మంది విద్యార్థినులకు కరోనా
భువనేశ్వర్ (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో.. ఒకే పాఠశాలకు చెందిన 26 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. థాకుర్ముండాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఈ కేసుల...
Read More
చలాన్లు తరచూ వేస్తున్నారని నడిరోడ్డుపై బైక్కు నిప్పు
ఆదిలాబాద్ (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: ట్రాఫిక్ పోలీసుల తీరును నిరసిస్తూ ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టిన ఘటన ఆదిలాబాద్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ పట్టణంలోని...
Read More
అమెజాన్లో గంజాయి రవాణా కేసు.. ఐదుగురి అరెస్టు
విశాఖ (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: అమెజాన్లో గంజాయి రవాణా కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఈబీ జేడీ సతీష్ తెలిపారు. ఈ మార్గంలో 600 నుంచి 700 కిలోల గంజాయి రవాణా అయినట్లు తెలుస్తోందన్నారు. ఈ...
Read More
నడిరోడ్డుపై వ్యాన్ డ్రైవర్ హత్య
రాజానగరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: జాతీయ రహదారిపై నన్నయ విశ్వవిద్యాలయం సమీపంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాజానగరం సీఐ ఎం.వి.సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన ఒగ్గు...
Read More
ఉధంపూర్-దుర్గ్ ఎక్స్ప్రెస్లో మంటలు.. పూర్తిగా దగ్ధమైన రెండు బోగీలు
మధ్యప్రదేశ్ (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ఉధంపూర్-దుర్గ్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. రెండు బోగీల్లో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. మధ్యప్రదేశ్లోని హేతంపూర్ రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరిన క...
Read More
ముంబయి పేలుళ్ల తర్వాత.. కసబ్ ఫోన్ను ధ్వంసం చేసిన పరంబీర్..!
ముంబయి (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: బలవంతపు వసూళ్లకు సంబంధించి పలు కేసులు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్పై మరిన్ని సంచలన ఆరోపణలు వస్తున్నాయి. 13ఏళ్ల క్...
Read More
మృతదేహంతో ఆశా కార్యకర్తల ఆందోళన
గంగవరం (రెడ్ బీ న్యూస్) 24 నవంబర్ 2021: అడ్డతీగల సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏటిపల్లికి చెందిన ఆశా కార్యకర్త ముర్ల చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో జిల్లా ఆశా కార్యకర్త...
Read More
పెద్దాపురం ఏడిబి రోడ్డులో ఆటోను ఢీకొట్టిన టిప్పర్
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 23 నవంబర్ 2021: పెద్దాపురం ఏడిబి రోడ్డులో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టిప్పర్ లారీ,ఆటో ఎదురెదురుగా ఢీ కొట్టుకున్...
Read More






