Crime
పొన్నలూరు చెరువులో ఆర్టీసీ బస్సు బోల్తా
కందుకూరు (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021 : ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. నాగిరెడ్డిపాలెం సమీపంలో చెరువు కట్టపై ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళ...
Read More
విజయవాడలో చెడ్డీగ్యాంగ్ హల్చల్!
విజయవాడ (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021 : విజయవాడ నగర శివారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గుంటుపల్లి గ్రామంలోని ఓ అపార్ట్మ...
Read More
మద్యం మత్తులోనే పాఠశాలకు హెచ్ఎం.. విద్యార్థుల నానా అవస్థలు
శ్రీకాకుళం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: న్యూస్టుడే: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మద్యం మత్తులో జోగుతూ పాఠశాలకు వచ్చాడు. తరగతి గదిలోనే తూలి పడిపోయాడు. పిల్లలు అతన్ని &l...
Read More
భర్త చేతిలో గ్రామసచివాలయ పోలీసు దారుణ హత్య
డోన్ (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 1: అనుమానంతో ఓ గ్రామ సచివాలయ ఉద్యోగి.. సచివాలయ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న భార్యపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా డోన్ మండలంల...
Read More
చీఫ్ విప్కు ఫిర్యాదు చేసినందుకు దాడి
రాయచోటి (రెడ్ బీ న్యూస్) 1డిసెంబర్ 2021: వరదలతో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం పంపిణీలో తమకు న్యాయం చేయాలంటూ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డికి ఫిర్యాదు చేసిన బాధితులపై వైకాపా కార్యకర్త దాడిక...
Read More
జగన్ అక్రమాస్తుల కేసు.. హెటిరోకు హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 30 నవంబర్ 2021: జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో డైరెక్టర్ ఎం.శ్రీనివాస్రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. శ్రీనివాస్రెడ్డితో పాటు హెటిరో గ్రూ...
Read More
గుండెపోటుతో వలంటీర్ మృతి
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 29 నవంబరు 2021 : గుండెపోటుతో గ్రామ వలంటీర్ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కాండ్రకోట గ్రామంలో సోమవారం జరిగింది. పంచాయతీ కార్యదర్శి రాజన్ రాజు తెలిపిన వివరాల ప్రకారం గ్ర...
Read More
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
విశాఖ (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖలో కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయనకు ఈ వేకువజామున 4గంటలకు గుండెపోటు వచ్చింద...
Read More
అనంతపురం జిల్లాలో కర్ణాటక యువతి ఆత్మహత్య
అనంతపురం (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కణేకల్లు వద్ద హెచ్ఎల్సీలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువతి ఐశ్వర్య మృతదేహం లభ్యమైంది. ప్రేమికుడితో వి...
Read More
రూ.2.5 కోట్ల విలువైన గంజాయి తోటల ధ్వంసం
చింతూరు (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: వై.రామవరం మండలంలో సింధువాడ, బురదకోటలో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. పది ఎకరాల్లో గంజాయి పెంచుతున్నారనే సమ...
Read More






