Crime
పెద్దాపురం ఏడిబి రోడ్డులో ఆటోను ఢీకొట్టిన టిప్పర్
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 23 నవంబర్ 2021: పెద్దాపురం ఏడిబి రోడ్డులో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టిప్పర్ లారీ,ఆటో ఎదురెదురుగా ఢీ కొట్టుకున్...
Read More
రెండున్నర టన్నుల పీడీఎస్ బియ్యం స్వాధీనం
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 18 నవంబర్ 2021 : మండంలోని ఆర్బీ కొత్తూరు గ్రామంలో అక్రమంగా ఓ ఇంట్లో నిల్వ ఉంచిన రెండున్నర టన్నుల పీడీఎస్ బియ్యాన్ని రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారులు గురువారం స్వాధీనం...
Read More
దూసుకొచ్చిన మృత్యువు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
గండేపల్లి (రెడ్ బీ న్యూస్) 17 : శుభకార్యానికి వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా కారు ఢీని భర్త మృతి చెందగా, భార్యకు గాయాలయ్యాయి. గండేపల్లి పోలీ...
Read More
అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 16 నవంబర్ 2021 : ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ మూడో పట్టణ నేర విభాగం పోలీసుస్టేషన్లో ఏఎస...
Read More
జె. తిమ్మాపురం కేసును చేధించిన పోలీసులు
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 16 నవంబర్ 2021: చోరీ కేసుల్లో తప్పుడు ఫిర్యాదులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. పెద్దాపుర...
Read More
కొడుకు ఇంటికెళ్తే.. ఇక్కడ దోచేశారు!
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 11 నవంబర్ 2021: కొడుకును చూసేందుకని వెళ్లే వారి ఇంటిని దోచేసిన సంఘటన మండలంలోని జె.తిమ్మాపురంలో చోటుచేసుకుంది. ఈ విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జె.తిమ్మాపుర...
Read More
నాలుగు టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 2 నవంబర్ 2021: బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నాలుగు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పెద్దాపురం మండలం కట్టమూరులో పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వాహనాల ...
Read More
గంజాయి ముఠా అరెస్టు
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 30 ఆక్టోబర్ 2021: కాకినాడ పరిసర ప్రాంతాల్లో గంజాయి, మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న 10 మందిని అరెస్టు చేశామని ఏఎస్పీ కరణం కుమార్ తెలిపారు. రెండో పట్టణ పోలీస్ష్టేష...
Read More
కొండచిలువను చంపితే నేరం
గంగవరం (రెడ్ బీ న్యూస్) 30 అక్టోబర్ 2021: కొండచిలువను హతమార్చి ఊరేగింపు నిర్వహించిన వారికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. ఐదు లక్షల జరిమానాను విధించడం జరుగుతుందని సూదికొండ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ...
Read More
రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో తెలంగాణ మద్యం పట్టివేత
రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 29 ఆక్టోబర్ 2021: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో తెలంగాణ మద్యాన్ని రైల్వే పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సీఐ విజయ్ తెలిపిన వివరాల ...
Read More






