Crime
గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారు
డీజీపీ గౌతమ్ సవాంగ్
రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 26 ఆక్టోబర్ 2021: మాదకద్రవ్యాల నియంత్రణపై ఏపీలో 45 మంది పోలీస్ ఉన్నతాధికార్లతో డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట...
Read More
నాలుగు టన్నుల పీడీఎస్ బియ్యం పట్టివేత
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 24 అక్టోబరు 2021 : పట్టణ పరిధిలోని భాస్కర్నగర్ని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన నాలుగు టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని సివిల్ సప్ల...
Read More
యతి రెస్టారెంట్ పై ఆహార తనిఖీ అధికారుల దాడులు
సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : హోటల్ యజమానులు వినియోగదారులకు తాజా ఆహార పదార్థాలు మాత్రమే విక్రయాలు చెయ్యాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా సహాయ ఆహార నియంత్రణ అధికారి బి. ...
Read More
మున్సిపల్ కార్యాలయంలో రెండవ రోజు కొనసాగిన ఏసీబీ తనిఖీలు
* బయటపడిన టౌన్ప్లానింగ్, రెవెన్యూ విభాగాల అక్రమాలు
* ఉన్నతాధికారులకు నివేదికలు పంపిన ఏసీబీ
* టీపీవో, టీపీఎస్, ఆర్ఐలో భయాందోళన
UPDATED 28th AUGUST 2021 SATURDAY 6:00 PM
Read More
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
పెద్దాపురం : ప్రజల నుండి తరచు ఫిర్యాదులు రావడంతో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మునిసిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డిఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో మునిసిపల్ ...
Read More
ట్రెండ్స్ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం
UPDATED 23rd DECEMBER 2020 WEDNESDAY 5:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణ పరిధిలో మెయిన్ రోడ్డులో ఉన్న ట్రెండ్స్ వస్త్ర దుకాణంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఏడీఎఫ్ఓ పే...
Read More
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
గండేపల్లి,22 డిసెంబర్ 2020 (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. రాజమండ్రి వైపు నుండి ఇద్దరు వ్యక్తులు స్...
Read More
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి
UPDATED 20th DECEMBER 2020 SUNDAY 9:00 PM
తుని(రెడ్ బీ న్యూస్): తుని పట్టణంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ విశాఖ జిల్లా కో...
Read More
చెరువులో పడి యువకుడి మృతి
పెద్దాపురం, 15 డిసెంబరు 2020 (రెడ్ బీ న్యూస్): చెరువులో జారి పడి ఒక యువకుడు మృతి చెందాడు. బంగారమ్మ గుడివీధికి చెందిన శ్రీముసిరి లోవరాజు (30) మద్యం మత్తులో బహిర్భూమికి వెళ్లి సీతారాముడు చెరువులో కాలుజా...
Read More
గంజాయి తరలిస్తూ ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్టు
UPDATED 16th NOVEMBER 2020 MONDAY 5:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): గంజాయిని తరలిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని స్థానిక పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పెద్దాపురం సీఐ జయకుమార్ తెలిపిన వ...
Read More






