General
AP News: ఇంత దారుణమైన పీఆర్సీని ఎప్పుడూ చూడలేదు: ఎమ్మెల్సీ అశోక్ బాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలు ఉద్యోగులను ఆర్ధికంగా కుంగదీసే విధంగా ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఇంత దారుణమైన పీఆర్సీని ...
Read More
AP News: రివర్స్ టెండరింగ్ తరహాలో రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చారు..ఉద్యోగ సంఘాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సంక్రాంతి...
Read More
CM Jagan: చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని ట్వీట్ చేశారు. ...
Read More
టీడీపీ అధినేత చంద్రబాబుకు పాజిటివ్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కరోనా పా...
Read More
PM Modi: భారత్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: ప్రధాని మోదీ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అనుకూల సమయమని ప్రధాని సరేంద్ర మోదీ అన్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఢిల్లీ నుంచి వర్చువల్ గా ...
Read More
Whiskey Bottle: రూ.4 కోట్లు పలికిన విస్కీ బాటిల్..ఎక్కడంటే..!
రెడ్ బీ న్యూస్,17 జనవరి 2022: చవక ధరలకే మద్యం లభిస్తున్నా కాదని ఓ వ్యక్తి వేలం పాటలో పాల్గొని భారీ ధర చెల్లించి మరీ మద్యం సీసాను కొనుగోలు చేశాడు. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న డ్యూటీ ఫ్రీ లిక్కర్...
Read More
Omicron: ఒమిక్రాన్ పై పొరుకు ప్రత్యేక టీకా..రూపొందిస్తున్న ఫార్మా కంపెనీ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అనేక దేశాల్లో వెలుగుచూస్తున్న కొత్త కేసుల్లో ఈ వేరియంట్ వే అధిక శాతం ఉంటున్నాయని అక్కడి...
Read More
AP News: ఏపీలో మందు బాబులకు మరో గంట అవకాశం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు మరో శుభవార్త చెప్పింది. ఇటీవల మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసి కొంత మేర ధరలు తగ్గించిన ప్రభుత్వం తాజాగా మర...
Read More
AP News: ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి: నాదెండ్ల
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : కరోనా థర్డ్ వేవ్ ఆందోళనకరంగా ఉన్నా.. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ పై ముఖ్యమంత్రికి దూరదృష్టి లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శ...
Read More
AP News: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు పాజిటివ్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : ఏపీలో కొవిడ్ థర్డ్ వేవ్ రోజు రోజుకీ ఉద్ధృతమవుతోంది. తాజాగా... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన స్వల్ప...
Read More






