General
ఏపీలో సంక్రాంతి సెలవులు పొడిగించే ప్రసక్తే లేదు: మంత్రి సురేష్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : ఏపీలో స్కూళ్లకు సెలవుల పొడగింపుపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టత ఇచ్చారు. పాఠశాలలకు సెలవులు పొడిగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. సంక్రాంతి సెలవుల పొడిగింపు...
Read More
TS News: 317 జీవో రద్దయ్యే వరకూ ఉపాధ్యాయులకు అండగా ఉంటాం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రగతిభవన్ వద్ద ఉపాధ్యాయ సంఘాల నేతల అరెస్...
Read More
చిరంజీవిని టార్గెట్ చేసిందెవరూ?
అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : మెగాస్టార్ చిరంజీవిని టార్గెట్ చేశారు. ఆయనను టార్గెట్ చేసింది ఎవరు అనేది ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు సినిమా పరిశ్రమలోనూ చర్చ జరుగుతుంది. అధికార పార్టీ...
Read More
తిరుపతి ఎయిర్పోర్ట్కు నీటి సరఫరా బంద్.. కేంద్రం సీరియస్
తిరుపతి (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : తిరుపతి ఎయిర్పోర్ట్కు నీటి సరఫరా నిలిపివేయడంపై కేంద్రం సీరియస్ అయింది. ఎయిర్పోర్ట్, విమానాశ్రయ సిబ్బంది ఇళ్లకు తాగునీటి సరఫరా ...
Read More
AP News: కోడి పందెంలో బుల్లెట్ సొంతం
పాలకోడేరు (రెడ్ బీ న్యూస్) 15 జనవరి 2022 : సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పాలకోడేరు మండలం శృంగవక్షంలో కౌరు రామయ్య అతని స్నేహితుడు కలిసి రూ.2.40 ల...
Read More
AP News: పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్ నరసింహారావు నియామకం
గుంటూరు (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022 : పొగాకు బోర్డు సభ్యుడిగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు నియమితులయ్యారు. 14 డిసెంబరు 2021న రాజ్యసభలో ఆమోదించిన తీర్మానం మేరకు పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్ ఎన్నిక...
Read More
TS News: ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022 : ప్రముఖ పురాణ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి (96) శివైక్యమయ్యారు. పయోభారంతో బాధపడుతూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పరమపదించారు. టీట...
Read More
AP News: వైసీపీ కొత్త ప్లాన్... రాజ్యసభకు చిరంజీవి? జనసేనలో మొదలైన టెన్షన్!
అమరావతి (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022 : ఏపీలో అధికార వైసీపీ మరో కొత్త పన్నాగానికి తెర తీసిందనే చర్చ ప్రారంభమైంది. సినీ పరిశ్రమపై జరుగుతున్న వివాదాన్ని ప్రభుత్వం పావులా వాడుకుంటోందని పలువురు అ...
Read More
శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు భారత్ బయోటెక్ రూ.2 కోట్ల విరాళం
తిరుమల (రెడ్ బీ న్యూస్) 14 జనవరి 2022 : తిరుమల శ్రీవారి నిత్యన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.2 కోట్లు విరాళంగా అందాయి. భారత్ బయోటెక్ సంస్థ అధినేత కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా ఈ విరాళానిక...
Read More
TTD : తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఉద్రిక్తత
తిరుమల (రెడ్ బీ న్యూస్) 13 జనవరి 2022 : శ్రీవారి ఆలయం ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. మధ్యాహ్నం నుంచి క్యూలైన్లలో ఉన్నా పట్టించుకోలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాద్వారం ఎదుట భక్తులు ధర్నాకు ...
Read More






