General
Vaccines: వైద్యుల అనుమతి లేకుండా వారు పారాసెటమాల్ తీసుకోవద్దు!
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : దేశంలో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులకు కరోనా టీకా అందిస్తున్నారు. ఆ పిల్లలు ఎవరూ వైద్యులను సంప్రదించకుండా పారాసెటమాల్ మాత్రను తీసుకోకూడదని నిపుణులు ...
Read More
AP News: భవిష్యత్లో ఎంత నష్టమో ఉద్యోగులు గమనించాలి: అశోక్బాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : 23 శాతం ఫిట్మెంట్తో సీఎం జగన్ ఉద్యోగులను వంచించారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడ...
Read More
Ap News: ఎట్టకేలకు ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ఏపీ సర్కార్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర...
Read More
OTS : సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
★ ఆర్డీవో పసుపులేటి వెంకటరమణ
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (ఓటీఎస్)ను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పెద్దాపురం ఆర్డీవో పి.వెంకటరమణ పేర్కొన్న...
Read More
Viral Video:కేజీ మిఠాయి రూ.16000.. అంత ధర ఎందుకంటే?
రెడ్ బీ న్యూస్, 6 జనవరి 2022 : మన దేశంలో స్వీట్లంటే ఇష్టం ఉండని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంట్లో శుభకార్యం జరిగినా, పండగలకైనా మిఠాయిలు ఉండాల్సిందే. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరి వీటిని అమి...
Read More
Mahesh Babu: మహేశ్బాబుకు కొవిడ్ పాజిటివ్
రెడ్ బీ న్యూస్, 6 జనవరి 2022 : ప్రముఖ నటుడు మహేశ్బాబుకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ‘‘అన్ని జాగ్రత్తలు తీసుకు...
Read More
TSRTC: తెలుగు రాష్ట్రాలకు టీఎస్ ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ బస్సులు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 6 జనవరి 2022: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం నుంచి తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు 4,318 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రక...
Read More
Ap News: ఉద్యోగ సంఘాలు ప్రాక్టికల్గా ఆలోచించాలి: సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 6 జనవరి 2022 : ఉద్యోగ సంఘాలు ప్రాక్టికల్గా ఆలోచించాలని ఏపీ సీఎం జగన్ కోరారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశ...
Read More
రేషను పంపిణీలో మామూళ్ల దందా
★ వైసీపీ నాయకుడి అండతోనే జరుగుతోందంటూ గ్రామస్థుల ఆరోపణ
ద్రాక్షారామ (రెడ్ బీ న్యూస్) 6 జనవరి 32022 : చౌక దుకాణాల్లోని నిత్యావసరాలను ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే విధంగా ఇటీవల ప్రభుత్వం ఎండీయూ వా...
Read More
పరిపాలనా సౌలభ్యం కోసమే నూతన భవనాల నిర్మాణం
● రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్
● పెద్దాపురంలో ఆర్డీవో, తహశీల్దార్, సబ్ - ట్రెజరీ కార్యాలయాలను ప్రారంభించిన మంత్రులు
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 5...
Read More






