General
Special Trains:సంక్రాంతికి 10 ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే వెల్లడి
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : సంక్రాంతి పండక్కి తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉండటంతో మరో 10 ప్రత్యేక రైలు ట్రిప్పులు నడిపించనున్నట్లు దక్షి...
Read More
Modi: మోదీని ఆకర్షించిన అరటిపండ్లు.. మీరు రుచి చూడాల్సిందేనన్న రైతు
లఖ్నవూ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద దేశవ్యాప్తంగా పదో విడత ఆర్థిక సాయం నిధులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం వ...
Read More
New Year 2022: స్పేస్లోన్యూ ఇయర్ వేడుకలు.. అంతరిక్ష చరిత్రలోనే కొత్త రికార్డు
రెడ్ బీ న్యూస్,1 జనవరి 2022 : ఈసారి కొత్త సంవత్సర వేడుకలు ఓ రికార్డును సృష్టించాయి. కానీ.. ఆ సంబరాలు జరిగింది భూమిపై కాదు.. అంతరిక్షంలో! అక్కడి రెండు స్పేస్ సెంటర్లలో విధుల్లో ఉన్న పది ...
Read More
Crime News: రుణాల పేరుతో మోసం: విజయ ఏరో బ్లాక్స్ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : రుణాల పేరిట బ్యాంకును మోసం చేశారన్న అభియోగంపై విజయ ఏరో బ్లాక్స్ ప్రైవేటు లిమిటెడ్పై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంక్ ఆఫ్ బరో...
Read More
Corona virus:కొవిడ్ కష్టకాలంలో అఫ్గాన్కు భారత్ సాయం
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఇంకా పట్టిపీడిస్తున్న వేళ అఫ్గానిస్థాన్కు భారత్ మానవతా దృక్పథంతో తన వంతు సహకారం అందించింది. ఆ దేశానికి 5లక్షల డోసుల ...
Read More
New Year 2022 : మహమ్మారి నుంచి బయట పడాలి.. క్రికెటర్ల న్యూ ఇయర్విషెస్
రెడ్ బీ న్యూస్,1 జనవరి 2022 : నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ క్రికెటర్లు ట్విటర్ వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడి కొత్త ఏడాదిలో ఆనందంగా గడపాలని ఆ...
Read More
Coronavirus: మహారాష్ట్రలో 10 మంది మంత్రులు..20 మంది ఎమ్మెల్యేలకు కరోనా!
ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడి
పుణె (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీ...
Read More
Ap News: పేదరికాన్ని కొలమానంగా తీసుకొని పింఛన్ల జారీ: పెద్దిరెడ్డి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : కొత్త ఏడాది నుంచి పింఛన్లు పెంచడం సంతోషించదగిన విషయమని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. పింఛన్ల పెంపుపై ప్రతిపక్షాలు వ...
Read More
TS News: అందరి సహకారంతోనే మహమ్మారిని ఎదుర్కోగలం: తమిళిసై
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై విజ్ఞప్తి చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి ఆల...
Read More
TS News : నూతన సంవత్సరం బహుమతిగా షేక్పేట పైవంతెన ప్రారంభం
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : కొత్త సంవత్సరం బహుమతిగా షేక్పేట పైవంతెనను కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర...
Read More






