General
Safari Dark Editiin : సఫారీలోను డార్క్ ఎడిషన్..ధర ఎంత అంటే..?
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : ప్రీమియం ఎస్ యూవీ అయిన సఫారీలో డార్క్ ఎడిషన్ ను టాటా మోటార్స్ సోమవారం విడుదల చేసింది. దీని ధర రూ.19.05 లక్షలు (ఎక్స్ షోరూం). బుకింగ్స్ ప్రారంభమైనట్లు కంపెనీ ...
Read More
AP News: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ సమీర్ శర్మ, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యద...
Read More
రూ.18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం: మంత్రి మేకపాటి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : ఏపీలో రూ.18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపటనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. సకల రవాణా మార్గాలూ సమృద్ధిగా ఉన్న రాష్ట్ర...
Read More
AP News: కష్టాల్లో ఉన్నాం.. హరితపన్ను వసూలు ఆపండి:లారీ యజమానులు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : కొవిడ్ లో తాము తీవ్ర కష్టాలు పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి పెంచిన హరితపన్ను వసూలును వెంటనే నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్న...
Read More
SCR: ప్రయాణికులకు 8 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాకినాడ టౌన్ - లింగంపల్లి మార్గంలో 8 ప్రత్యేక రైళ్లు నడపనున...
Read More
KTR: హైదరాబాద్ లో ఫార్ములా ఈ-రేసింగ్.. కేటీఆర్ ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : భవిష్యత్ తరాలకు చక్కని వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు మరింత పెర...
Read More
TS News: తెలంగాణలో కొవిడ్ పరిస్థితులపై చర్చించిన కేబినెట్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ సమా...
Read More
AP News: ప్రాణాలతో చెలగాటమాడొద్దు.. సెలవులు పొడిగించండి: నారా లోకేష్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నందున విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవులు పొడిగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. ఈ మేరకు...
Read More
Nara Lokesh: నారా లోకేశ్ కు కరోనా పాజిటివ్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొవిడ్ బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయినట్లు ట్విటర్ ద్వారా లోకేశ్ వెల్లడించారు. తనకు ఎలా...
Read More
TS News: నలుగురు ఐఏఎస్ అధికారులతో పాలనా సంస్కరణ కమిటీ:సీఎం కేసీఆర్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 16 జనవరి 2022 : రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలోని 38 జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు...
Read More






