General
AP News: తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలు
తిరుపతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022: చిత్తూరు జిల్లా తిరుపతి వేదికగా జాతీయ క్రీడల నిర్వహణ చారిత్రాత్మక ఘట్టమని ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ప్రతిష్టాత్మ...
Read More
IT Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల కలకలం
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపార సంస్థలపై ఆదాయపన్ను శాఖ దాడులు చేస్తోంది. హైదరాబాద్కు చెందిన రెండు సంస్థ...
Read More
AP News: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవు: సజ్జల
అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు ఐదేళ్లు...
Read More
Omicron: ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు.. మొత్తం కేసులెన్నంటే?
అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022: ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. యూఎస్ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్&zw...
Read More
ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యులపై పిల్ దాఖలైనట్టు పత్రికా ప్రకటన ఇవ్వండి: హైకోర్టు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో 18 మంది నేర చరిత్ర ఉన్న వ్యక్తులు సభ్యులుగా ఉండటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ద...
Read More
TS News: న్యూ ఇయర్ వేడుకలు.. నిబంధనల ఉల్లంఘనపై 907 కేసులు
◆ హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీజీపీ, డీహెచ్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నూతన సంవత్సర వేడుకల నేప...
Read More
Ticket Rates: టికెట్ల ధరలపై కొత్త కమిటీ వేశాం
★ హైకోర్టుకు నివేదించిన ఏజీ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : సినిమా టికెట్ల ధరల విషయంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సినీ పరిశ్రమ, ప్రభుత్వ అధికారులతో కొత్త కమిటీని ఏర్పాటు చ...
Read More
CM Jagan: కేంద్ర మంత్రి గడ్కరీతో జగన్ భేటీ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ ఉదయం కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జగన్&zw...
Read More
APSRTC: సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.. 50శాతం అదనపు ఛార్జీలు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈ నెల 8 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ సందర్భంగా పలు ప్రాం...
Read More
AP News: ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి తీవ్రంగా దెబ్బతిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి వివరించారు. రాష్ట...
Read More






