General
150మంది సుప్రీంకోర్టు సిబ్బందికి పాజిటివ్..!
★ న్యాయస్థాన ప్రాంగణంలోనే టెస్ట్ కేంద్రం ఏర్పాటు
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 9 జనవరి 2022 : దేశ రాజధాని దిల్లీలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య 21 వేలకు చేరుకుంది. ఆస్పత్...
Read More
Viral video : కూల్ డ్రింక్ టిన్నుతో ఉడత ఏమి చేసిందంటే...
రెడ్ బీ న్యూస్,9 జనవరి 2022: కూల్ డ్రింక్ టిన్నుతో ఒక ఉడత చేసిన విన్యాసం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. కూల్ డ్రింక్ టిన్నును నోటితో కరిచి పట్టుకుని గెంతులేస్తున్న వీడియో వైరల్ అయిన సంఘటన తూర్పు...
Read More
India corona :1.60 లక్షల కొత్త కేసులు..10 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 9 జనవరి 2022 : దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1.60 లక్షల కొత్త కేసులు వెలుగులోకి రావడం వైరస్ తీవ్రతను తెలియజేస్తోంది. ఇక పాజిటివిటీ రేటు 10.2...
Read More
Ramesh babu:సినీనటుడు మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కన్నుమూత
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 8 జనవరి 2022: ప్రముఖ నటుడు మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు (56) కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ద...
Read More
Southern Railway: రైళ్లలో ప్రయాణించాలంటే.. టీకా సర్టిఫికెట్ తప్పనిసరి!
చెన్నై (రెడ్ బీ న్యూస్) 8 జనవరి 2022 : తమిళనాడులో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో దక్షిణ రైల్వే కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారికి మాత్రమే రైళ్లలో ప్రయాణించేందు...
Read More
ఎన్నికల షెడ్యూల్ : 5 రాష్ట్రాలకు 7 విడతల్లో పోలింగ్
న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 8 జనవరి 2022 : ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2024లో జరిగే లోక్సభ సాధారణ ఎన్నికల కోస...
Read More
ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చిన గ్రామ, వార్డు సెక్రటరీలు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 8 జనవరి 2022 : ఏపీ ప్రభుత్వానికి గ్రామ, వార్డు సెక్రటరీలు బిగ్షాక్ ఇచ్చారు. ప్రొబేషన్ డిక్లేర్ చేయనందుకు నిరసనగా వాట్సాప్ గ్రూపుల నుంచి గ...
Read More
Vaccines: వైద్యుల అనుమతి లేకుండా వారు పారాసెటమాల్ తీసుకోవద్దు!
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : దేశంలో ప్రస్తుతం 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులకు కరోనా టీకా అందిస్తున్నారు. ఆ పిల్లలు ఎవరూ వైద్యులను సంప్రదించకుండా పారాసెటమాల్ మాత్రను తీసుకోకూడదని నిపుణులు ...
Read More
AP News: భవిష్యత్లో ఎంత నష్టమో ఉద్యోగులు గమనించాలి: అశోక్బాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : 23 శాతం ఫిట్మెంట్తో సీఎం జగన్ ఉద్యోగులను వంచించారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు విమర్శించారు. ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడ...
Read More
Ap News: ఎట్టకేలకు ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ఏపీ సర్కార్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత కొన్ని నెలలుగా జరుగుతున్న సుదీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర...
Read More






