General
AP News: ఏపీలో మందు బాబులకు మరో గంట అవకాశం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు మరో శుభవార్త చెప్పింది. ఇటీవల మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసి కొంత మేర ధరలు తగ్గించిన ప్రభుత్వం తాజాగా మర...
Read More
AP News: ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలి: నాదెండ్ల
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : కరోనా థర్డ్ వేవ్ ఆందోళనకరంగా ఉన్నా.. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ పై ముఖ్యమంత్రికి దూరదృష్టి లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శ...
Read More
AP News: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు పాజిటివ్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : ఏపీలో కొవిడ్ థర్డ్ వేవ్ రోజు రోజుకీ ఉద్ధృతమవుతోంది. తాజాగా... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన స్వల్ప...
Read More
Safari Dark Editiin : సఫారీలోను డార్క్ ఎడిషన్..ధర ఎంత అంటే..?
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : ప్రీమియం ఎస్ యూవీ అయిన సఫారీలో డార్క్ ఎడిషన్ ను టాటా మోటార్స్ సోమవారం విడుదల చేసింది. దీని ధర రూ.19.05 లక్షలు (ఎక్స్ షోరూం). బుకింగ్స్ ప్రారంభమైనట్లు కంపెనీ ...
Read More
AP News: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్ సమీర్ శర్మ, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యద...
Read More
రూ.18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం: మంత్రి మేకపాటి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : ఏపీలో రూ.18వేల కోట్లతో 3 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపటనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. సకల రవాణా మార్గాలూ సమృద్ధిగా ఉన్న రాష్ట్ర...
Read More
AP News: కష్టాల్లో ఉన్నాం.. హరితపన్ను వసూలు ఆపండి:లారీ యజమానులు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : కొవిడ్ లో తాము తీవ్ర కష్టాలు పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచి పెంచిన హరితపన్ను వసూలును వెంటనే నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్న...
Read More
SCR: ప్రయాణికులకు 8 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కాకినాడ టౌన్ - లింగంపల్లి మార్గంలో 8 ప్రత్యేక రైళ్లు నడపనున...
Read More
KTR: హైదరాబాద్ లో ఫార్ములా ఈ-రేసింగ్.. కేటీఆర్ ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : భవిష్యత్ తరాలకు చక్కని వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు మరింత పెర...
Read More
TS News: తెలంగాణలో కొవిడ్ పరిస్థితులపై చర్చించిన కేబినెట్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ సమా...
Read More






