General
TS News: ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022 : సందర్భానుసారంగా అప్పుడప్పుడు తెలంగాణలో ప్రత్యక్షమవుతుంటారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. ఇవాళ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రగతిభవన్ వద్దకు వెళ్లారు...
Read More
International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు పొడిగించిన భారత్
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: కొవిడ్ ఉద్ధృతి వేళ కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. దాంతో ఫిబ్రవరి 28 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్...
Read More
వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయి
న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయి దాటింది. 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారిలో సగం మందికి తొలి డోసు టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర...
Read More
Sitharaman: 'యాంత్రిక్స్-దేవాస్ ఒప్పందం యూపీఏ ప్రభుత్వ అవినీతికి నిదర్శనం'
■ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: యాంత్రిక్స్-దేవాస్ కేసుపై సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వాగతించా...
Read More
AP News: ఏ సీఎం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోరు: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022 : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాత...
Read More
AP News: ఏపీలో రాత్రి కర్ఫ్యూ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో ఇవాల్టి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇవాల్టి నుంచి జనవరి 31వ తేదీ వరకు...
Read More
TSRTC: సంక్రాంతి వేళ.. టీఎస్ఆర్టీసీకి కాసుల పంట
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 18 జంక్వారి 2022: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కి సంక్రాంతి పండుగ కాసుల వర్షం కురిపించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరక...
Read More
చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరం. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని క...
Read More
Corona Virus: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం.. 50 మందికి పాజిటివ్
విజయవాడ (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022 : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ మొత్తం 50 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ సహా 25 మంది వైద్యులు, ఇ...
Read More
Chandrababu: అధికారాన్ని అందరికీ చేరువ చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్: చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022 : తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకునందమూరి తారక రామారావు ప్రతీక అని టీడీపీ అధినేతచంద్రబాబు కొనియాడారు. కొందరి చేతుల్లోనే ఉన్న అధికారాన్ని అందరికీ చేరు...
Read More






