General
కొవిడ్ కేసుల్లో పెరుగుదల.. సుప్రీంలో మళ్లీ వర్చువల్ హియరింగ్
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022: దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి (సోమవారం) వర్చువల్ పద్ధతిలో కేసుల విచారణ జరుగ...
Read More
Mohan babu: చిత్ర పరిశ్రమకు మోహన్బాబు బహిరంగ లేఖ
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022: ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై సీనియర్ నటుడు మోహన్బాబు(Mohan babu) స్పందించారు. చిత్ర పరిశ్రమలోనూ వారందరూ ఒక్కటిగా తెలుగు ...
Read More
Sonu sood: మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న సోనూసూద్
కుప్పం (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న పేద మహిళకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం ...
Read More
Marriage Age: అమ్మాయిల వివాహ బిల్లు పరిశీలన బృందంలో ఒకే ఒక్క మహిళా ఎంపీ!
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : యువతుల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ.. కేంద్రం తీసుకువచ్చిన బిల్లును పరిశీలించేందుకు ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలో ఒకే ఒక్క మహిళకు స్థానం లభించింది. 31 మంది...
Read More
AP News: దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసానికి యత్నం: నిందితుడు అరెస్టు
దుర్గి (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022: టీడీపీ వ్యవస్థపాకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ఓ వ్యక్తి యత్నించిన ఘటన గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని దుర్గిలో కలకలం రేపింది. పో...
Read More
Smartphone: జనవరి 4నుంచి ఆ ఫోన్లు పనిచేయవు.. కారణమిదే!
రెడ్ బీ న్యూస్, 2 జనవరి 2022 : మార్కెట్లో ఎన్ని రకాల ఫోన్లు ఉన్నా.. ఒక్కసారైనా ఐఫోన్ ఉపయోగించాలనుకుంటాం. అంతే మరి..ఆ ఫోన్కు ఉన్న క్రేజ్ అలాంటిది. అలానే ఒకప్పుడు మొబైల్ ప్రపంచంలో బ్లాక్&...
Read More
AP News: వంగవీటి రాధాపై రెక్కీ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవు: సీపీ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణ టాటా స్పష్టం చేశారు. పోలీసు అ...
Read More
NEET PG: ‘ఈడబ్ల్యూఎస్ కోటా నిబంధనల్లోఈ ఏడాది మార్పుల్లేవు’
సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : నీట్-పీజీ పరీక్షల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS)లకు రిజర్వేషన్లు కల్పించిన విషయమై దాఖలైన దావా విచారణ జనవ...
Read More
AP News: ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు.. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022: రాష్ట్రంలో 1992 బ్యాచ్కు చెందిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాతో పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత...
Read More
AP News: త్వరలో కారుణ్య నియామకాలు: ఆర్టీసీ ఎండీ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : కొవిడ్తో మృతి చెందిన ఉద్యోగుల వారసులకు త్వరలో కారుణ్య నియామకాలు చేపడతామని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఆర్టీ...
Read More






