General
Omicron: ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు.. మొత్తం కేసులెన్నంటే?
అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022: ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. యూఎస్ఏ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన మరో మహిళకు ఒమిక్రాన్&zw...
Read More
ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యులపై పిల్ దాఖలైనట్టు పత్రికా ప్రకటన ఇవ్వండి: హైకోర్టు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో 18 మంది నేర చరిత్ర ఉన్న వ్యక్తులు సభ్యులుగా ఉండటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ద...
Read More
TS News: న్యూ ఇయర్ వేడుకలు.. నిబంధనల ఉల్లంఘనపై 907 కేసులు
◆ హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీజీపీ, డీహెచ్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నూతన సంవత్సర వేడుకల నేప...
Read More
Ticket Rates: టికెట్ల ధరలపై కొత్త కమిటీ వేశాం
★ హైకోర్టుకు నివేదించిన ఏజీ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : సినిమా టికెట్ల ధరల విషయంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సినీ పరిశ్రమ, ప్రభుత్వ అధికారులతో కొత్త కమిటీని ఏర్పాటు చ...
Read More
CM Jagan: కేంద్ర మంత్రి గడ్కరీతో జగన్ భేటీ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ ఉదయం కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జగన్&zw...
Read More
APSRTC: సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.. 50శాతం అదనపు ఛార్జీలు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈ నెల 8 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ సందర్భంగా పలు ప్రాం...
Read More
AP News: ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి తీవ్రంగా దెబ్బతిందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీకి వివరించారు. రాష్ట...
Read More
Ap News: కార్పొరేషన్గా రాజధాని అమరావతి ప్రాంతం.. నోటిఫికేషన్ జారీ
గుంటూరు (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతాన్ని నగరపాలక సంస్థగా ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.. రాజధానిలోని 19 గ్రామాలను అమరావతి క్యాపిటల్...
Read More
AP High Court: ధార్మిక పరిషత్ సభ్యుల తగ్గింపుపై ప్రభుత్వానికి నోటీసులు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : ధార్మిక పరిషత్ సభ్యుల తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఎస్, దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి, అధికారులకు నోటీసులిచ్...
Read More
Corona Vaccine: తెలుగు రాష్ట్రాల్లో టీనేజర్లకు కొనసాగుతున్న వ్యాక్సినేషన్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 3 జనవరి 2022 : తెలుగు రాష్ట్రాల్లో 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు సిద...
Read More






