General
AP News: ప్రజా చైతన్యం కోసమే “తెలుగుదేశం చైతన్య రథం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : "కొంతమంది ఆవినీతి డబ్బుతో పేపర్, టీవీ ఛానెల్ పెట్టినా టీడీపీ ఎప్పుడూ సొంత మీడియా సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయలేదని, కార్యకర్తలు ప్రజలను చైతన్య పరి...
Read More
AP News: ఏపీలో భోగీ, సంక్రాంతి, కనుమ సెలవుల తేదీల్లో మార్పులు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : భోగీ, సంక్రాంతి, కనుమ సెలవుల తేదీల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత జనవరి 14, 15, 16వ తేదీలను సెలవులుగా ప్రకటించింది. ఈ తేదీలకు బదులుగా...
Read More
Sharada peetam : సీఎంకు విశాఖ శారదాపీఠం ఆహ్వానం
విశాఖపట్నం (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసారు. తాడేపల్లిలోని ...
Read More
Breaking : ఏపీలో సంక్రాంతి తర్వాతే నైట్ కర్ఫ్యూ అమలు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : రాష్ట్రంలో విధించిన నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. సోమవారం రాత్రి నుంచి అమలులోకి వచ్చిన నైట్ కర్ఫ్యూని ఎత్తేసి సంక్రాంతి ...
Read More
Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ... ఎప్పటివరకంటే..
అమరావతి (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : కరోనా ప్రభావం దృష్ట్యా విధించిన రాత్రి కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 31వ తేదీ వరకు రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్...
Read More
CM Jagan: వివాదాలు లేని ప్లాట్లను తక్కువ ధరకే అందిస్తాం: సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : వివాదాలు లేని ప్లాట్లను మార్కెట్ ధర కంటే తక్కువకే మధ్యతరగతి ప్రజలకు అందిస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసాలు చేయకుండా ఉండేలా లాభాప...
Read More
N-95 Mask : ఎన్-95 మాస్కులను ఎన్నిసార్లు వాడొచ్చంటే..
వాషింగ్టన్ (రెడ్ బీ న్యూస్) 11 జనవరి 2022 : కొవిడ్-19 నుంచి రక్షణ పొందేందుకు ఉద్దేశించిన ఎన్-95 మాస్కుల ధరలు ఒకింత ఎక్కువగా ఉన్నాయి. వాటిని శుభ్రం చేసే అవకాశం లేకపోవడం వల్ల నిర్దిష్ట సమయం పాటు వాటి...
Read More
Corona vaccine: కరోనా వ్యాక్సిన్ల చోరీ
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 10 జనవరి 2022 : హైదరాబాద్ లో కరోనా వ్యాక్సిన్ల చోరీ జరిగింది. నగరంలోని జాంబాగ్ యూపీ హెలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు 17 కోవాగ్జిన్, 27 కొవిషీల్డ్ వయల్స్ ను చోర...
Read More
IT Raids: రూ.800 కోట్లు.. తెలుగు రాష్ట్రాల్లో 3 రియల్ ఎస్టేట్ సంస్థల బ్లాక్ మనీ! వెల్లడించిన ఆదాయపన్ను శాఖ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 10 జనవరి 2022 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థిరాస్తి వ్యాపార సంస్థల పై ఇటీవల ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. గత వారం మూడు సంస్థల్లో జరిపిన ఈ దాడుల...
Read More
Ap News : మాస్క్ లేకపోతే జరిమానా.. ప్రచారంపై స్పందించిన ఏపీఎస్ఆర్టీసీ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 10 జనవరి 2022 : బస్సుల్లో మాస్కు ధరించకుంటే జరిమానా ప్రచారంపై ఏపీఎస్ ఆర్టీసీ స్పందించింది. బస్సుల్లో మాస్కు లేకుంటే జరిమానా వేయడం లేదని స్పష్టం చేసింది. అయితే బస్సుల్లో మాస...
Read More






