General
వీర్యంతో కోట్లు సంపాదిస్తున్నాడు
రెడ్ బీ న్యూస్ 24 నవంబర్ 2021: విక్కీ డోనర్ అనే సినిమాని దాదాపుగా అందరూ చూసే ఉంటారు. ఇక ఈ సినిమాలో హీరో ఏకంగా వీర్యాన్ని అమ్ముకుని డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఇలా ఎంతో మందికి తన స్పెర్మ్ ని డొనేట్ చేయడం ...
Read More
ఉచిత రేషన్ మరో నాలుగు నెలలు పెంచిన కేంద్రం
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 24 నవంబర్ 2021: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్ పథకాన్ని మరోసారి పొడిగించింది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గతేడాది అమలులోకి ...
Read More
పెద్దాపురం మున్సిపాల్టీకి 12వ ర్యాంక్
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 20 నవంబరు 2021: పెద్దాపురం మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో 12వ ర్యాంక్ లభించింది. సౌత్ జోన్ సంబంధించి 25 వేల నుంచి 50 వేల జనాభా కేటగిరీ సంబంధించి ఈర్యాంక్...
Read More
గూగుల్ పే నంబర్ టైప్ చేయనక్కర్లేదు!
న్యూ ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 18 నవంబర్ 2021: గూగుల్ పే ద్వారా ఎవరికైనా డబ్బులు పంపాలంటే అకౌంట్ నంబర్ లేదా ఫోన్ నంబరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. హిందీలోనో, ఇంగ్లిష్&zwn...
Read More
పారదర్శకంగా పంట నష్ట గణన
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 17 నవంబర్ 2021: జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాల గణన వేగవంతం చేయాలని కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి ...
Read More
కాలుష్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
జేసీ కీర్తి చేకూరి
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 17 నవంబర్ 2021: గ్రామాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దడానికి అధికారులు చర్యలు చేపట్టాలని సంయుక్త కలెక్టర్(అభివృద్ధి) కీర్తి ఆదేశించారు. బుధవారం రా...
Read More
జేసీగా సుమిత్కుమార్ బాధ్యతల స్వీకరణ
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 16 నవంబరు 2021 : జిల్లా జాయింట్ కలెక్టర్గా (ఆర్అండ్ఆర్) సుమిత్కుమార్ మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి.హరికిరణ్, జాయింట్ కలెక్టర్ (డి) కీ...
Read More
ప్రయాణికుల భద్రతకు తొలి ప్రాధాన్యం
రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 16 నవంబర్ 2021: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం.. వారికి వసతులు అందించేందుకు కృషి చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్మాల్యా పేర్కొన్నారు...
Read More
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి:కలెక్టర్ హరికిరణ్
మండపేట (రెడ్ బీ న్యూస్) 13 నవంబర్ 2021: ఖరీఫ్ సీజనులో అన్నదాతలు పండించిన ధాన్యాన్ని 1,082 రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. ఏడిద ఆర్బీకే...
Read More
ప్రతి గిరిజనుడికి పది ఎకరాల భూమి : కర్నాకుల
గంగవరం (రెడ్ బీ న్యూస్) 11 నవంబర్ 2021: అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజనుడికి పది ఎకరాల భూమి అప్పగించి, పట్టాలు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాం...
Read More






