General
కారు డ్రైవరే దొంగ
రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 3 నవంబరు 2021: రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో గతనెల 31న రాత్రి డాక్టర్ రామ్మోహనరావు ఇంట్లో ముగ్గురు గుర్తుతెలియని దొంగలు పడి దోపిడీ చేసిన కేసును అర్బన్ జిల్లా పోలీస...
Read More
సమష్టి కృషితో డీసీసీబీ ప్రగతి
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 3 నవంబర్ 2021: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వ్యాపారాభివృద్ధికి ఉద్యోగులంతా కృషి చేసి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని డీసీసీబీ ఛైర్మన్ ఆకుల వీర్రాజు సూచించారు. కాకినాడ...
Read More
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దీపావళి పండుగ నిర్వహించుకోవాలి
ఆర్డీవో వెంకటరమణ
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021: ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలని ఆర్డీవో పి.వెంకటరమణ కోరారు. స్థానిక విలేఖరులతో...
Read More
అమరజీవికి పాత్రికేయుల నివాళి
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్)1 నవంబర్ 2021: ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దాపురం ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) అధ్యక్షుడు పచ్చిపాల ప్రసాదరావు ఆధ్వర్యంలో స్థానిక కంచర్ల వీధిలో ఉ...
Read More
క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
టీటీ అకాడమీ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరరామ్
శ్రీప్రకాష్ లో ప్రారంభమైన రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నీస్ పోటీలు
హాజరైన 13 జిల్లాల క్రీడాకారులు
పెద్దాపురం ( రెడ్ బీ న్యూస్) 30 అక్టోబరు...
Read More
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి: జడ్పీటీసీ సభ్యురాలు బేబీరత్నం
జడ్పీటీసీ సభ్యురాలు బేబీరత్నం
గంగవరం (రెడ్ బీ న్యూస్) 28 అక్టోబర్ 2021: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని గంగవరం జడ్పీటీసీ సభ్యురాలు ఏ. బేబీరత్నం అన్నారు. స్థానిక జిల్లా పరి...
Read More
అవినీతిరహితంగా విధులు నిర్వర్తించాలి:విజిలెన్స్ డీఎస్పీ రామచంద్రరావు
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 28 ఆక్టోబర్ 2021: అవినీతి రహితంగా ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వర్తించి సభ్య సమాజానికి పౌరసేవలు పారదర్శకంగా అందించాలని రాజమండ్రి విజిలెన్స్ డీఎస్పీ రామచందర్రావు పేర్కొన...
Read More
పాపికొండల విహారానికి పచ్చజెండా
రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 27 అక్టోబర్ 2021: పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నవంబరు 7 నుంచి పాపికొండలు విహార యాత్ర ప్రారంభిస్తామని జిల్లా పర్యాటక శాఖ డివిజనల్ మేనేజర్ తోట ...
Read More
పోలీసుల సేవలు భేష్ : ఎంపీ వంగా గీతావిశ్వనాథ్
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 27 అక్టోబర్ 2021: ప్రజల రక్షణ కోసం పోలీసులు చేసే సేవలు భేష్ అని కాకినాడ ఎంపీ వంగా గీత విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనా...
Read More
అన్నదాతలకు మరింత భరోసా
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 27 ఆక్టోబర్ 2021: వైఎస్సార్ రైతు భరోసా పథకం రెండో విడతలో 4,26,666 వ్యవసాయ కుటుంబాలకు రూ.93.77 కోట్ల మేర లబ్ధి చేకూరింది. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.7.78 కోట...
Read More






