General
AP News: ఉద్యోగ సంఘాలు సీఎంను కలిసిన తర్వాతే పీఆర్సీపై ప్రకటన: సజ్జల
అమరావతి (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి, సీఎస్ ఈరోజు ఆయా సంఘాలతో మరోసారి సమావేశవుతారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నా...
Read More
KTR: వరంగల్కు జెన్పాక్ట్.. కేటీఆర్ హర్షం
వరంగల్ (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: వరంగల్లో టెక్ సెంటర్ ఏర్పాటుకు యూఎస్కు చెందిన దిగ్గజ ఐటీ కంపెనీ జెన్పాక్ట్ ముందుకొచ్చింది. ఈ మేరకు కంపెనీ సీఈవో త్యాగరాజన్ మంత్రి కేటీఆర్తో వర్చువల్...
Read More
AP News: తిరుపతిలో అమరావతి ఐకాస బహిరంగ సభకు చురుగ్గా ఏర్పాట్లు
రేణిగుంట (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: అమరావతి ఐకాస ఆధ్వర్యంలో రేపు నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తిరుపతి బైపాస్ మార్గంలో టయోటా షోరూం సమీపంలో సభ నిర్వహణకు ఏర్ప...
Read More
AP News: సినిమా టికెట్ల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. థియేటర్ల యజమాన్యాలు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్&zwnj...
Read More
గవర్నరుతో సీఎం భేటీ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. బుధవారం ముఖ్యమంత్రి ఆయన భార్య వైఎస్ భారతి రాజ్భవన్&...
Read More
AP News: బస్సు ప్రమాదంపై ప్రధాని విచారం.. మృతులకు పరిహారం ప్రకటన!
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగడం...
Read More
TS News: పుస్తకాల పండుగ వచ్చేసింది.. 18 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: సాహితీరంగంలో అత్యంత పేరు ఉన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నట్టు బుక్ ఫెయిర్ కమిటీ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్...
Read More
TS News: 2030 నాటికి వంద బిలియన్ డాలర్ల పరిశ్రమగా తెలంగాణ లైఫ్ సైన్సెస్: కేటీఆర్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: ఆవిష్కరణలు, పరిశోధనలు చేసే సంస్థలను ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సుల్తాన్పూర్&z...
Read More
AP News: తిరుపతిలో అమరావతి రైతుల బహిరంగ సభకు హైకోర్టు అనుమతి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈ నెల 17న అమరావతి రైతుల బహిరంగ సభకు హైకోర్టు అనుమతి లభించింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవాలన...
Read More
AP News: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న అమరావతి రైతులు
తిరుమల (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: శ్రీవారి దర్శనార్థం అమరావతి రైతులు, మహిళలు తిరుమలకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. నవంబర్ 1న తుళ్లూరు నుంచి న...
Read More






