AP News : రైలు ప్రయాణికులకు శుభవార్త.. 22 నుంచి రైళ్ల సంఖ్య పెంపు

గుంటూరు (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: సౌత్‌ సెంట్రల్‌ రైల్వే గుంటూరు రైల్వే డివిజన్‌ మీదుగా కాకినాడ టౌన్‌ – లింగంపల్లి – కాకినాడ మీదుగా రైళ్ల రవాణా సంఖ్యను పెంచామని గుంటూరు రైల్వే డివిజన్‌ సీనియర్‌ డీసీఎం నరేంద్ర వర్మ గురువారం వెల్లడించారు. నంబర్‌ 07275 రైలు కాకినాడ టౌన్‌–లింగంపల్లి వయా గుంటూరు డివిజన్‌ మీదుగా ఈ నెల 22, 25 ,27, 29 వరకు ఈ సంఖ్యను పెంచామని తెలిపారు. అలాగే  07276  నంబర్‌ రైలు లింగంపల్లి–కాకినాడటౌన్‌ వయా గుంటూరు డివిజన్‌ మీదుగా ఈ నెల 23, 26, 28, 30వ తేదీల వరకు రైళ్ల సంఖ్యను పెంచామని చెప్పారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us