General
CM Jagan: విమర్శించే వాళ్లకు అభివృద్ధి కనిపించడం లేదా?: సీఎం జగన్
పింఛన్ రూ.250 పెంపు కార్యక్రమంలో సీఎం
ప్రత్తిపాడు (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పారు....
Read More
నూతన సంవత్సరం వేళ..తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : నూతన సంవత్సరం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిల్లో మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే రూ.172కోట్ల మద్యం అమ్ముడు...
Read More
ఇజ్రాయెల్లో ‘ఫ్లోరోనా’ వ్యాధి.. తొలి కేసు నమోదు
జెరూసలెం (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న వేళ... ఇజ్రాయెల్లో ‘ఫ్లొరోనా’ వ్యాధి కలకలం రేపుతోంది. ఆ దేశంలో తొలి ఫ్లొరోనా కేసు వెలుగుచూసింది....
Read More
CM KCR : నూతన సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి: కేసీఆర్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఏటా వినూత్న పంథాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ...
Read More
Be Alert: ఆ లక్షణాలుంటే.. కొవిడ్ ఉన్నట్లు అనుమానించాల్సిందే..!
రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: దేశంలో కొవిడ్ ఉద్ధృతి మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల...
Read More
TS News: జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు భావిస్తున్నాం: చిన్నారెడ్డి
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు భావిస్తున్నామని కాంగ్రెస్పార్టీ స్పష్టం చేసింది. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ చ...
Read More
TS News: విజయ డెయిరీపాల ధర పెంపు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: తెలంగాణలో విజయ డెయిరీ పాల ధరలు పెరిగాయి. లీటరు టోన్డ్ మిల్క్పై రూ.2లు చొప్పున పెంచుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహక...
Read More
TS News: హైదరాబాద్ వాసులను అలరించేందుకు రేపటి నుంచి నుమాయిష్ ప్రారంభం
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: కొత్త ఏడాదిలో హైదరాబాద్ నగర వాసులను అలరించేందుకు 81వ నుమాయిష్ సిద్ధమైంది. రేపటి నుంచి 45 రోజుల పాటు జరగనున్న 81వ అఖిలభారత పారిశ్రామిక ...
Read More
TS News : గతేడాదితో పోలిస్తే తెలంగాణలో నేరాలు పెరిగాయి : డీజీపీ
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: కొవిడ్ సమయంలో రాష్ట్ర పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేశారని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ప్రశంసించారు. ఇతర శాఖల సమన్వయంతో ప్రజలకు సేవలందించారని...
Read More
టూరిస్టుల ఎస్యూవీని లాగేసిన పులి.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
రెడ్ బీ న్యూస్, 31 డిసెంబర్ 2021: సఫారీ పార్క్కు వెళ్లిన పర్యాటకుల వాహనాలకు ఎదురుగా పులులు, సింహాలు రావడం, వాటిపైకి ఎక్కి కూర్చోవడం వంటి ఘటనలు అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ పులి మాత్ర...
Read More






