General
సదుపాయాలు పరిశీలిస్తూ... సూచనలిస్తూ...
రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: త్వరలో దక్షిణ మధ్య రైల్వే జీఎం పర్యటన నేపథ్యంలో విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్(డీఆర్ఎం) శివేంద్రమోహన్ బుధవారం సాయంత్రం ప్రత్యేక రైల్లో రాజమహేంద్ర...
Read More
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్...
Read More
భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి : కలెక్టర్ హరికిరణ్
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 10 నవంబర్ 2021: జాతీయ రహదారుల విస్తరణ, జాతీయ రహదారులతో అనుసంధానం, రహదారుల పటిష్టకరణ, వంతెనల నిర్మాణం, బైపాస్ లు తదితర మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ...
Read More
మహాపాదయాత్రకు తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు
పెద్దాపురం, (రెడ్ బీ న్యూస్)10 నవంబర్ 2021: రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలియచేసేందుకు పెద్దాపురం పట్టణం నుంచి టీడీపీ...
Read More
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య
గంగవరం (రెడ్ బీ న్యూస్) 9 నవంబర్ 9 : ఏజెన్సీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అసౌకర్యం కలిగిస్తే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీ...
Read More
పాపికొండల విహారయాత్ర బోట్లను ప్రారంభించిన మంత్రి అవంతి
రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 7 నవంబర్ 2021 : రెండేళ్ల విరామం తర్వాత పాపికొండల విహారయాత్ర పూర్తిస్థాయిలో పునః ప్రారంభమైంది. టూరిజం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాపికొండల బోట్లను ప్రారంభించారు...
Read More
తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 నవంబర్ 2021 : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో కాంత...
Read More
కారు డ్రైవరే దొంగ
రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 3 నవంబరు 2021: రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో గతనెల 31న రాత్రి డాక్టర్ రామ్మోహనరావు ఇంట్లో ముగ్గురు గుర్తుతెలియని దొంగలు పడి దోపిడీ చేసిన కేసును అర్బన్ జిల్లా పోలీస...
Read More
సమష్టి కృషితో డీసీసీబీ ప్రగతి
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 3 నవంబర్ 2021: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వ్యాపారాభివృద్ధికి ఉద్యోగులంతా కృషి చేసి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని డీసీసీబీ ఛైర్మన్ ఆకుల వీర్రాజు సూచించారు. కాకినాడ...
Read More
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దీపావళి పండుగ నిర్వహించుకోవాలి
ఆర్డీవో వెంకటరమణ
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021: ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాలని ఆర్డీవో పి.వెంకటరమణ కోరారు. స్థానిక విలేఖరులతో...
Read More






