General
CM Jagan: విశాఖలో స్మార్ట్సిటీ పార్క్ను ప్రారంభించిన సీఎం జగన్
విశాఖపట్నం (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: శుక్రవారం సాయంత్రం విశాఖ నగరంలో పర్యటించిన సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఏడీ కూడలిలో రూ.150 కోట్లతో న...
Read More
Amazon: అమెజాన్కు గట్టి ఎదురుదెబ్బ.. ఫ్యూచర్తో డీల్ నిలుపుదల!
ఢిల్లీ(రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ గ్రూప్తో 2019లో కుదిరిన ఒప్పందానికి గతంలో ఇచ్చిన అనుమతిని కాంప...
Read More
TS News: దశలవారీగా రాష్ట్రమంతా దళితబంధు అమలు: సీఎం కేసీఆర్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: రైతుబంధు పథకం యథావిధిగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దళితబంధుపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. వాటి దుష్ప్రచారాన్ని తిప్పికొట...
Read More
CM KCR: పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ఖరారు చేసిన కేసీఆర్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: తెలంగాణలోని పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్గా ...
Read More
AP News: ఎంపీలకు బాధ్యత గుర్తు చేసేందుకే డిజిటల్ క్యాంపెయిన్: పవన్ కల్యాణ్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జనసేన అదినేత పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు....
Read More
Omicron: 11 రాష్ట్రాల్లో ఒమిక్రాన్.. మొత్తం 101 కేసులు నమోదు
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. దేశంలో శరవేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు పాకగా మొత్...
Read More
AP News: భావితరాల భవిష్యత్ కోసం ఒకే రాజధాని ఉండాలి: చంద్రబాబు
తిరుపతి (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉండాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్...
Read More
AP News: తిరుపతి సభ తర్వాత ఆ విషయంపై ఎవరూ మాట్లాడరు: ఎంపీ రఘురామకృష్ణరాజు
తిరుపతి (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 201: అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తోన్న సభ.. దగాపడ్డ రైతుల సభే కానీ రాజకీయ సభ కాదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తిరుపతిలో జర...
Read More
CM Jagan: రెండో రోజూ పీఆర్సీపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఇతర డిమాండ్ల పరిష్కారంపై సీఎం జగన్ వరుసగా రెండో రోజూ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశం...
Read More
తిరుపతి చేరుకున్న చంద్రబాబు..ఘనస్వాగతం పలికిన అమరావతి ఐకాస
తిరుపతి (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహోద్యమ బహిరంగసభలో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబు తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో అమర...
Read More






