General
AP News: సొంత పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
పాయకరావుపేట (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు మరోసారి అసమ్మతి సెగ తగిలింది. పార్టీ జెండా మోసిన వారిని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అధిక ప...
Read More
AP News: ‘జిన్నా’ టవర్ చుట్టూ గుంటూరు రాజకీయం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చాలంటూ బీజేపీ నేతలు కొత్త చర్చకు తెరలేపారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరును తొలగించి జాతీయ నాయకుల పేరును పెట్టాలన...
Read More
చర్చిద్దాం రండి: తెలుగు రాష్ట్రాల సీఎస్లకు కేంద్రం పిలుపు
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: విభజన అంశాలపై చర్చించేందకు దిల్లీ రావాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు. జనవరి 12న దిల్లీలోని హోంశాఖ క...
Read More
AP News: వృద్ధాప్య పింఛన్ల కోసం రూ.1570కోట్లు విడుదల: మంత్రి పెద్దిరెడ్డి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: జనవరి నెలలో పింఛను కానుకగా రూ.2500 లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే ఉత...
Read More
Stock Market: డిసెంబరు సిరీస్ను ఫ్లాట్గా ముగించిన మార్కెట్లు
ముంబయి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు, ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు గురువారం తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. డిసెంబరు డెరివేటివ్ కాంట్రా...
Read More
AP News: రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్లు.. వాహనదారుల ఆందోళన
అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: రవాణాశాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్య కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు...
Read More
Covovax: వారికి కొవొవాక్స్ను బూస్టర్ డోసుగా ఇస్తే మంచి ఫలితాలుంటాయట!
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: దేశంలో బూస్టర్ డోసుపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. వేర్వేరు వ్యాక్సిన్లను కలిపి బూస్టర్ డోస్ సిద్ధం చేసే ప్రయత్నాలూ జర...
Read More
Gold Price: వచ్చే ఏడాది బంగారం భగభగే.. ధర రూ.55వేల పైనే..!
ముంబయి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో గతేడాది అమాంతం పెరిగిన బంగారం ధర.. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో కాస్త దిగొచ్చింది. ఇటీవల కాలంలో 10 గ్రాముల పసిడి ధర రూ.50 వేల ...
Read More
AP News: పీఆర్సీపై తేలని పంచాయితీ.. అసంపూర్తిగా ముగిసిన చర్చలు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: పీఆర్సీపై ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశమైంది. ఆర్థికశాఖ అధికారులు శశిభూషణ్ కుమార్, సత్యనారాయణల నేతృత్వంలో విడతల వారీగా ఉద్యోగ...
Read More
TS News: రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం: డీజీపీ మహేందర్రెడ్డి
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్( 30 డిసెంబర్ 2021: కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఆయన ప్రజలను కోరార...
Read More






