General
TS News: జాతి గర్వించదగ్గ మహనీయుడు పీవీ: గవర్నర్ తమిళి సై
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ నెక్లెస్రోడ్లోని పీవీ ...
Read More
Paytm: పేటీఎంకు షాక్.. ఒకేసారి ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ల రాజీనామా!
రెడ్ బీ న్యూస్, 23 డిసెంబర్ 2021: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎంకు మరోసారి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే గత రెండేళ్లుగా ఈ సంస్థ నుంచి పలువురు సీనియర్ ఉద్యోగులు బయటకు వెళ్ల...
Read More
china: అమెరికాలో పుట్టాడు.. చైనా కోసం పనిచేశాడు..
రెడ్ బీ న్యూస్, 22 డిసెంబర్ 2021: చైనాలోని వుహాన్ యూనివర్శిటీ కోసం హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఒకరు రహస్యంగా పనిచేసినట్లు తేలింది. ఈ విషయాన్ని నేడు అమెరికా అధికారులు నేర నిర...
Read More
కొడుకు కోసం తుక్కుతో వాహనం.. ఎక్చ్సేంజీలో బొలెరో ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా!
రెడ్ బీ న్యూస్, 22 డిసెంబర్ 2021: సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ముందుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. అలాంటి ప్రతిభ గల వ్యక్తుల గురించి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస...
Read More
AP News: దేవాలయాల్లోని ఆనవాయితీలపై ప్రశ్నిస్తే దాడులా?: చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: దేవాలయాల్లో పాటించాల్సిన ఆనవాయితీలపై ప్రశ్నిస్తే దాడులు చేసే సంస్కృతికి వైసీపీ ప్రభుత్వం దిగజారిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విజయనగరం జిల్లా ...
Read More
Omicron: ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: ఏపీలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. 39 ఏ...
Read More
Rahul Gandhi: బూస్టర్ డోసును ఎప్పుడు మొదలుపెడతారు..?
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా డెల్టాతో పోలిస్...
Read More
AP News: మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ నియామకంపై సంచయిత పిటిషన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ నియామకంపై సంచయిత గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రస్టు ఛైర్మన్గా అశోక్గజపతిరాజు పునఃనియామకంప...
Read More
IT Raids: ఒప్పో, షావోమి కంపెనీల యూనిట్లపై ఐటీ దాడులు
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: దేశవ్యాప్తంగా చైనా ఫోన్ల తయారీ సంస్థలకు చెందిన కార్యాలయాలు, యూనిట్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. దిల్లీ, గురుగ్రామ్, ముంబయి...
Read More
AP News: అశోక్కు.. ఇవ్వాల్సిన మర్యాదలన్నీ ఇచ్చాం: వెల్లంపల్లి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం బోడికొండపై కేంద్ర మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అశోక్ గజపతి రాజు వీరంగం సృష్టించారని మంత్రి వెల్ల...
Read More






