General
Reservation: హిజ్రాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్
బెంగళూరు (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: ప్రభుత్వ కార్పొరేషన్లు, మండలి, సంస్థల్లో హిజ్రాలకు (ట్రాన్స్జెండర్) ఒక శాతం రిజర్వేషన్ వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హై...
Read More
Crime News: భారత క్రికెట్ జట్టులో చోటు కల్పిస్తామని టోకరా
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: ‘మేం.. మానవ హక్కుల కమిటీ ప్రతినిధులం.. భారత క్రికెట్ జట్టులో అవకాశం కల్పిస్తాం’ అని చెప్పి ఓ యువ క్రికెటర్ నుంచి నగదు కాజే...
Read More
TS News: తెలంగాణలో 20 మంది పోలీసు అధికారులకు ఐపీఎస్ హోదా
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: తెలంగాణకు చెందిన 20మంది పోలీసు అధికారులకు ఐపీఎస్ హోదా లభించింది. తెలంగాణ రాష్ట్ర పోలీసు నుంచి ఇండియన్ పోలీసు సర్వీసుకు వారిని నియమించా...
Read More
తెలంగాణ, ఏపీ సామరస్యంగా రాజీ చేసుకోవాలి: కేంద్రం
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: విద్యుత్ వివాదాలను రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యుత్ బకాయిల చెల్లింపు అంశంపై ...
Read More
IPO: ఐపీవోకు స్నాప్డీల్ ఏర్పాట్లు..!
రెడ్ బీ న్యూస్, 21 డిసెంబర్ 2021: భారత్కు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా దీనికి సంబంధిం...
Read More
AP News: రూ.5వేల కోట్లు దండుకునేందుకు పేదలను మభ్యపెడుతున్నారు: అచ్చెన్నాయుడు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: తన పుట్టిన రోజు నాడు పేదల రక్తం పీల్చే ఇళ్ల పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని పార...
Read More
Marriage Age: యువతుల పెళ్లి వయసు పెంపు.. కొందరిని బాధిస్తోంది..!
ప్రయాగ్రాజ్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: కొద్ది నెలల్లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ మహిళా ఓటు బ్యాంకుపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలో మంగళవారం జరిగిన సభలో మా...
Read More
NHAI: టోల్ ఆదాయం ఇప్పుడు ₹40వేల కోట్లు.. మరో మూడేళ్లలో..?: గడ్కరీ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి వచ్చే మూడేళ్లలో టోల్ ఆదాయం భారీగా పెరగనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస...
Read More
ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీ ఇవ్వండి: పీయూష్ గోయల్తో రాష్ట్రమంత్రులు
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ధాన్యం, ఉప్పుడు బియ్యం సేకరణ అంశంపై చర్చించేందుకు రాష్ట్రమంత్రులు, తెరాస ఎంపీల బృందం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖమంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైంది. ...
Read More
Vaccine for children: చిన్నారులకు కరోనా టీకా.. ఇప్పుడే అవసరం లేదట..!
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నారులు, పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై ప్రభుత్వంలో విస్తృతంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి....
Read More






