General
AP News: ఆరునూరైనా చంద్రబాబే మళ్లీ సీఎం: అచ్చెన్న
విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ఆరునూరైనా తెదేపా అధినేత చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని కాపాడాల్సి ఉంద...
Read More
AP News: ఏపీ సర్కార్కు హైకోర్టులో చుక్కెదురు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చి...
Read More
Cinema news: టికెట్ రేట్ల వ్యవహారం.. మంత్రి పేర్ని నానితో భేటీకానున్న డిస్ట్రిబ్యూటర్లు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. దీనిపై సినీ పరిశ్ర...
Read More
Omicron scare: వైద్యశాఖ అధికారులతో సీఎం జగన్ కీలక సమీక్ష
అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్న వేళ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి ఆళ్ల నానితో...
Read More
AP News: అల్లూరి స్ఫూర్తిగా పరిశ్రమిద్దాం: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
పాలకొల్లు (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ప్రజల కోసం జీవితాన్ని ధారబోసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకుని, దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి కృషి చేద్దామని రాష్ట్రీయ...
Read More
BrahMos: బ్రహ్మోస్.. భారత్పై కన్నెత్తేసాహసం చేయకుండా ఉండేందుకే..!
లఖ్నవూ (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: భారత్పై దాడి చేసేందుకు ఏ దేశమూ కన్నెత్తే సాహసము చేయకుండా ఉండేందుకే స్వదేశంలో బ్రహ్మోస్ క్షిపణి తయారు చేయాలనుకుంటున్నామని కేంద్ర రక్షణశాఖ ...
Read More
School: ఒకే పాఠశాలలో 52 మందికి కరోనా.. స్కూల్ మూత
ముంబయి (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో 52 మంది విద్యార్థులు వైరస్ బారిన పడటం కలకలం రేపుతోంది. అహ్మద్నగర్ జి...
Read More
Amit Shah: రామమందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు: అమిత్ షా
లఖ్నవూ (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కలలు కంటోందని, అది ఎప్పటికీ జరగదని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షా అన్నారు. ఉ...
Read More
CJI: అమరావతిలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా జస్టిస్ ఎన్వీ రమణ అమరావతికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం లభించింది. ర...
Read More
AP News:నన్ను చంపేందుకు రెక్కీ నిర్వహించారు: వంగవీటి రాధా
గుడ్లవల్లేరు (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరు గ్రామంలో ...
Read More






