General
NHAI: టోల్ ఆదాయం ఇప్పుడు ₹40వేల కోట్లు.. మరో మూడేళ్లలో..?: గడ్కరీ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి వచ్చే మూడేళ్లలో టోల్ ఆదాయం భారీగా పెరగనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రస...
Read More
ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీ ఇవ్వండి: పీయూష్ గోయల్తో రాష్ట్రమంత్రులు
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ధాన్యం, ఉప్పుడు బియ్యం సేకరణ అంశంపై చర్చించేందుకు రాష్ట్రమంత్రులు, తెరాస ఎంపీల బృందం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖమంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైంది. ...
Read More
Vaccine for children: చిన్నారులకు కరోనా టీకా.. ఇప్పుడే అవసరం లేదట..!
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నారులు, పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చే అంశంపై ప్రభుత్వంలో విస్తృతంగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి....
Read More
Smriti Irani: ఒక్క దెబ్బతో నా జ్ఞాననేత్రం తెరుచుకుంది..నెట్టింట్లో కేంద్రమంత్రి పోస్టు..!
దిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నెట్టింట్లో సరదా పోస్టులు పెడుతుంటారు. చమత్కారంగా స్పందిస్తూనే.. సందేశం ఇస్తుంటారు. తాజాగా ఇన్స్టాలో పెట్టిన పోస్టు అలాంటిద...
Read More
AP News: నేనెప్పుడూ బాలినేనికి విధేయుడినే: సుబ్బారావు గుప్తా
విజయవాడ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడు సుభానీ చేతిలో వైకాపా నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా దాడికి గురైన విషయం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అయి...
Read More
CM Jagan: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ఏపీ వ్యాప్తంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైకాపా నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేక్లు కట్ చేస్తూ సీఎంకు శుభాకాంక్షలు తెలుప...
Read More
ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌకపై కొవిడ్ పంజా.. 48 కేసులు నమోదు
రెడ్ బీ న్యూస్, 21 డిసెంబర్ 2021: ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌకగా పేరొందిన ‘ది రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్ సీస్’.. ఇప్పుడు కరోనా క్లస్టర్గా మార...
Read More
TS News: ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం: పీయూష్ గోయల్
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రధాని కృషి చేస్తున్నారని కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగో...
Read More
Kidambi Srikanth: ఇకపై నాప్రదర్శన ఇలాగేకొనసాగించాలనుకుంటున్నా : కిదాంబి
రెడ్ బీ న్యూస్, 21 డిసెంబర్ 2021: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజతం సాధించడం చాలా సంతోషంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ అన్నాడు...
Read More
Ram Nath Kovind: రాష్ట్రపతి దక్షిణాది విడిది ఖరారు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దక్షిణాది విడిది ఖరారైంది. ఈ నెల 29న రాష్ట్రపతి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ...
Read More






