General
AP News: ప్రతి జిల్లాకు ఒక ఎయిర్ పోర్ట్: సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022 : పోర్టులు, ఎయిర్ పోర్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు.కార్యాలయంలో జరిగిన సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్ డెవలప్మెం...
Read More
ఏపీ హైకోర్టుకి ఎన్ఆర్ఐలు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022 : తమకు న్యాయం చేయాలంటూ ఏపీ హైకోర్టుకు ఎన్ఆర్ఐలు వెళ్లారు. ఐకాన్ టవర్ పేరిట రూ.33 కోట్లు సీఆర్డీఏకి కట్టినా నిర్మాణం పూర్తి చేయలేదంటూ 18 మంది...
Read More
విజయసాయి, రఘురామ మధ్య ట్విట్టర్ వార్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022 : ఎంపీలు విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. ‘జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా’ అంటూ విజయసాయి ట్వీట్ చే...
Read More
Covid: ఏపీలో కరోనా కల్లోలం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 12,615 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 21...
Read More
AP News: ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రి పేర్నినాని ఆగ్రహం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ జీవోను విడుదల చేయొద్దంటూ ఉద్యోగ సంఘాలు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని స్...
Read More
AP News: పీఆర్సీ రగడ.. ఏకతాటి మీదకు 4 ఉద్యోగ సంఘాలు, హోటల్లో సీక్రెట్ సమావేశం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై వివాదం ముదురుతోంది. ప్రభుత్వం తెచ్చిన కొత్త పీఆర్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చ...
Read More
Tata Motors: సీఎన్జీ విభాగంలోకి టాటా మోటార్స్
■ టియాగో, టిగోర్ మోడళ్లలో సీఎన్జీ వేరియంట్ల విడుదల
న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: టాటా మోటార్స్ సీఎన్జీ విభాగంలోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా బుధవారం ట...
Read More
Kishan Reddy: కిషన్రెడ్డికి కరోనా పాజిటివ్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కొవిడ్ పాజి...
Read More
Srikanth Reddy: ఉద్యోగులను నష్టపరిచే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు: శ్రీకాంత్ రెడ్డి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూసిన, కించిపరిచిన వారిని గత ప్రభుత్వంలో చూశామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బహిరంగ వేదికలపై ప్రభుత్వ ఉ...
Read More
AP News: ఈ పీఆర్సీకి అప్పుడు అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు సరికాదు: మంత్రి సురేష్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022 : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ పీఆర్సీకి అప్పుడు అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు చేయడం సరికాదని మంత్రి ఆదిమూలపు సుర...
Read More






