General
చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరం. ఆయన త్వరగా కోలుకుని ప్రజల కోసం ఎప్పటిలాగే పని చేయాలని క...
Read More
Corona Virus: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం.. 50 మందికి పాజిటివ్
విజయవాడ (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022 : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ మొత్తం 50 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ సహా 25 మంది వైద్యులు, ఇ...
Read More
Chandrababu: అధికారాన్ని అందరికీ చేరువ చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్: చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022 : తెలుగువారి ఆత్మగౌరవానికి, ప్రజాహిత పాలనకునందమూరి తారక రామారావు ప్రతీక అని టీడీపీ అధినేతచంద్రబాబు కొనియాడారు. కొందరి చేతుల్లోనే ఉన్న అధికారాన్ని అందరికీ చేరు...
Read More
AP News: ఇంత దారుణమైన పీఆర్సీని ఎప్పుడూ చూడలేదు: ఎమ్మెల్సీ అశోక్ బాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలు ఉద్యోగులను ఆర్ధికంగా కుంగదీసే విధంగా ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఇంత దారుణమైన పీఆర్సీని ...
Read More
AP News: రివర్స్ టెండరింగ్ తరహాలో రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చారు..ఉద్యోగ సంఘాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమను సంప్రదించకుండా పీఆర్సీపై విడుదల చేసిన జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సంక్రాంతి...
Read More
CM Jagan: చంద్రబాబు త్వరగా కోలుకోవాలి: సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని ట్వీట్ చేశారు. ...
Read More
టీడీపీ అధినేత చంద్రబాబుకు పాజిటివ్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కరోనా పా...
Read More
PM Modi: భారత్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: ప్రధాని మోదీ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022: భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అనుకూల సమయమని ప్రధాని సరేంద్ర మోదీ అన్నారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఢిల్లీ నుంచి వర్చువల్ గా ...
Read More
Whiskey Bottle: రూ.4 కోట్లు పలికిన విస్కీ బాటిల్..ఎక్కడంటే..!
రెడ్ బీ న్యూస్,17 జనవరి 2022: చవక ధరలకే మద్యం లభిస్తున్నా కాదని ఓ వ్యక్తి వేలం పాటలో పాల్గొని భారీ ధర చెల్లించి మరీ మద్యం సీసాను కొనుగోలు చేశాడు. ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న డ్యూటీ ఫ్రీ లిక్కర్...
Read More
Omicron: ఒమిక్రాన్ పై పొరుకు ప్రత్యేక టీకా..రూపొందిస్తున్న ఫార్మా కంపెనీ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 17 జనవరి 2022 : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అనేక దేశాల్లో వెలుగుచూస్తున్న కొత్త కేసుల్లో ఈ వేరియంట్ వే అధిక శాతం ఉంటున్నాయని అక్కడి...
Read More






