General
AP News: ఆన్లైన్లో సినిమా టికెట్ల విక్రయంపై హైకోర్టులో విచారణ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 142ను సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిం...
Read More
AP News: ఏపీలో ఆర్టీపీసీఆర్ ధరలు తగ్గించిన ప్రభుత్వం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022 : కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ టెస్టు కోసం వచ్చిన బాధితుల నుంచి కొన్ని ప్రైవేటు ల్యాబ్లు అధిక ధరలు వసూలు చేస్...
Read More
AP News: డిజిటల్ లైబ్రరీలతో వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యమే..సీఎం జగన్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: రాష్ట్రంలో డిజిటల్ లైబ్రరీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. డిజిటల్ లైబ్రరీల నిర్...
Read More
ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య ప్రారంభమైన యుద్ధం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022 : ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఉద్యోగుల ఆందోళనను కౌంటర్ చేస్తూ నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులను ప్రభుత్వం ...
Read More
RGV: గుడివాడలో క్యాసినో.. కొడాలి నానిని మెచ్చుకోవాలి: రాంగోపాల్ వర్మ
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో గోవాకు చెందిన క్యాసినో నిర్వాహకుల పర్యవేక్షణలో జూదం నిర్వహించారన్న విషయం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిం...
Read More
Sania Mirza: ఆటకు వీడ్కోలు చెబుతా..ఇదే నా చివరి సీజన్: సానియా
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: ప్రస్తుత సీజనే 2022 : తనకు చివరిదని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రకటించింది. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. సానియా మీర్జా అంతర్జ...
Read More
పే రివిజన్కు బదులు పే రివర్స్: ఆనందబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు రెండున్నరేళ్ల తర్వాత పే రివిజన్కు బదులు పే రివర్స్ను సీఎం అమలు చేస్తున్నారని టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఆరోపించారు...
Read More
కరోనా వచ్చినా పర్లేదు అనుకుంటే మా ఇంటికి రండి: ఎమ్మెల్యే పద్మావతిJan
అనంతపురం (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: తాను కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్పై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్పందించారు... బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్...
Read More
ఏపీ ప్రభుత్వం నుంచి మరో షాక్..
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022 : ప్రజలకు, ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరుస షాకులిస్తోంది. తాజాగా ఓటీఎస్ సరసన వస్తున్న ఓటీసీని తీసుకువస్తూ మరో షాక్ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల...
Read More
Supreme Court: కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో .. ఏపీపై సుప్రీం అసహనం
★ బిహార్ పై కూడా.. ఇరు రాష్ట్రాల సీఎంలకు సమన్లు
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, బిహ...
Read More






