General
కరోనా వచ్చినా పర్లేదు అనుకుంటే మా ఇంటికి రండి: ఎమ్మెల్యే పద్మావతిJan
అనంతపురం (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: తాను కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్పై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్పందించారు... బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్...
Read More
ఏపీ ప్రభుత్వం నుంచి మరో షాక్..
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022 : ప్రజలకు, ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరుస షాకులిస్తోంది. తాజాగా ఓటీఎస్ సరసన వస్తున్న ఓటీసీని తీసుకువస్తూ మరో షాక్ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల...
Read More
Supreme Court: కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో .. ఏపీపై సుప్రీం అసహనం
★ బిహార్ పై కూడా.. ఇరు రాష్ట్రాల సీఎంలకు సమన్లు
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: కొవిడ్ పరిహారం చెల్లింపుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, బిహ...
Read More
TS News: ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022 : సందర్భానుసారంగా అప్పుడప్పుడు తెలంగాణలో ప్రత్యక్షమవుతుంటారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. ఇవాళ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రగతిభవన్ వద్దకు వెళ్లారు...
Read More
International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు పొడిగించిన భారత్
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: కొవిడ్ ఉద్ధృతి వేళ కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. దాంతో ఫిబ్రవరి 28 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్...
Read More
వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయి
న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయి దాటింది. 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారిలో సగం మందికి తొలి డోసు టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర...
Read More
Sitharaman: 'యాంత్రిక్స్-దేవాస్ ఒప్పందం యూపీఏ ప్రభుత్వ అవినీతికి నిదర్శనం'
■ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: యాంత్రిక్స్-దేవాస్ కేసుపై సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వాగతించా...
Read More
AP News: ఏ సీఎం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోరు: ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022 : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాత...
Read More
AP News: ఏపీలో రాత్రి కర్ఫ్యూ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 18 జనవరి 2022: రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో ఇవాల్టి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇవాల్టి నుంచి జనవరి 31వ తేదీ వరకు...
Read More
TSRTC: సంక్రాంతి వేళ.. టీఎస్ఆర్టీసీకి కాసుల పంట
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 18 జంక్వారి 2022: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కి సంక్రాంతి పండుగ కాసుల వర్షం కురిపించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ వరక...
Read More






