General
Covid: ఏపీలో కరోనా కల్లోలం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 12,615 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 21...
Read More
AP News: ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రి పేర్నినాని ఆగ్రహం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ జీవోను విడుదల చేయొద్దంటూ ఉద్యోగ సంఘాలు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని స్...
Read More
AP News: పీఆర్సీ రగడ.. ఏకతాటి మీదకు 4 ఉద్యోగ సంఘాలు, హోటల్లో సీక్రెట్ సమావేశం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై వివాదం ముదురుతోంది. ప్రభుత్వం తెచ్చిన కొత్త పీఆర్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చ...
Read More
Tata Motors: సీఎన్జీ విభాగంలోకి టాటా మోటార్స్
■ టియాగో, టిగోర్ మోడళ్లలో సీఎన్జీ వేరియంట్ల విడుదల
న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: టాటా మోటార్స్ సీఎన్జీ విభాగంలోకి ప్రవేశించింది. ఇందులో భాగంగా బుధవారం ట...
Read More
Kishan Reddy: కిషన్రెడ్డికి కరోనా పాజిటివ్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కొవిడ్ పాజి...
Read More
Srikanth Reddy: ఉద్యోగులను నష్టపరిచే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు: శ్రీకాంత్ రెడ్డి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: ప్రభుత్వ ఉద్యోగులను బానిసలుగా చూసిన, కించిపరిచిన వారిని గత ప్రభుత్వంలో చూశామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బహిరంగ వేదికలపై ప్రభుత్వ ఉ...
Read More
AP News: ఈ పీఆర్సీకి అప్పుడు అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు సరికాదు: మంత్రి సురేష్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022 : ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ పీఆర్సీకి అప్పుడు అంగీకరించి.. ఇప్పుడు ఆందోళనలు చేయడం సరికాదని మంత్రి ఆదిమూలపు సుర...
Read More
Fever Survey : తెలంగాణలో మరోసారి ఫీవర్ సర్వే
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 20 జనవరి 2022: అటు వాతావరణంలో మార్పులు.. ఇటు కరోనా వ్యాప్తి కారణంగా చాలామందిలో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు బయటపడుతున్నాయి. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి తీరు, కట్టడి చర్యలప...
Read More
తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఓటమి
పార్ల్ (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. 31 పరుగుల తేడాతో భారత్ పై దక్షిణాఫ్రికా గెలిచింది. మూడు వన్డేల సిరీస్లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో న...
Read More
AP News: సీఎస్ సమీర్ శర్మపై ఆరోపణలను ఖండించిన ఐఏఎస్ అధికారులు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 19 జనవరి 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ చేసిన వ్యాఖ్యల పై ఐఏఎస్ సంఘం ఆగ్ర...
Read More






