Crime
కోడిపందేలు, జూదంపై ఉక్కుపాదం : ఎస్పీ
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: జిల్లాలో కోడిపందేలు, జూదం తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్బాబు బుధ...
Read More
Crime News: మాజీ సర్పంచ్నుప్రజాకోర్టులో శిక్షించాం: లేఖలో మావోయిస్టులు
ఏటూరు నాగారం (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కె.కొండాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ను మావోయిస్టులు హత్య చేశారు. రెండు రోజుల కిందట రమ...
Read More
CBI: విచారణకు జగన్ ఎందుకు హాజరు కావడంలేదు: సీబీఐ కోర్టు
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: అక్రమాస్తుల కేసులో జగన్ విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రశ్నించింది. అక్రమాస్తుల కేసుల్లోని వివిధ చార్జ్&zwnj...
Read More
Crime News: వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన సుభానీ అరెస్టు
ఒంగోలు (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ‘మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను....’ అంటూ ప్రకాశం జిల్లా ఒం...
Read More
Crime News: గుంటూరు జిల్లాలో దారుణం... టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ దాడి
పెదనందిపాడు (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: గుంటూరు జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటరమణపై రాజకీయ ప్రత్యర్థులు హత్యాయత్నం ...
Read More
Viveka murder case: శివశంకర్రెడ్డికి నార్కో పరీక్షల నిర్వహణకు సీబీఐ పిటిషన్
కడప (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్రెడ్డికి నా...
Read More
Assam:వ్యక్తిని తొండంతో ఈడ్చి పడేసిన ఏనుగు!
గువాహటి (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: అసోంలోని ధుబ్రి జిల్లాలో ఏనుగు దాడి చేయడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తమర్హాట్ ప్రాంతంలో జనవాసాల్లోకి చొరబడిన ఏనుగు అక్కడున్న ప్రజలను తరమడం ప్...
Read More
TS News: నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థులను విదేశాలకు పంపుతున్న ముఠా అరెస్టు
వరంగల్ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: నకిలీ ధ్రువపత్రాలను తయారు చేస్తున్న 12 మంది సభ్యులు గల ముఠా పట్టుబడింది. దేశంలోని వివిధ యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లతో విద్యార్థులను విదేశాలకు పంప...
Read More
Kerala: కేరళలో కలకలం రేపిన ‘రాజకీయ హత్య’ కేసులో.. ఇద్దరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అరెస్ట్
తిరువనంతపురం (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: కేరళలోని అలప్పుళ జిల్లాలో రాజకీయ నాయకుల వరుస హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) రాష్ట్ర కార్యదర...
Read More
AP News: సొంత పార్టీ నేతనే విమర్శిస్తావా.. ఎవరు చెబితే చేశావంటూ వైసీపీ నేతపై దాడి
ప్రకాశం (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021 : ఒంగోలుకు చెందిన వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తాపై గుంటూరులో అదే పార్టీకి చెందిన కొందరు పార్టీ శ్రేణులు దాడి చేశారు. ఇటీవల వైసీపీలో కొందరి తీరుపై సుబ్బార...
Read More






