Encounter: పోలీసులు- మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు.. ఆరుగురి మృతి

ఛత్తీస్‌గఢ్‌ (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్‌, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us