Bandla Ganesh: చెక్‌బౌన్స్‌ కేసు.. ఒంగోలు కోర్టుకుహాజరైన బండ్ల గణేష్‌

ఒంగోలు (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ సోమవారం ఒంగోలు సెషన్స్‌ కోర్టుకు హాజరయ్యారు. ఓ చెక్‌బౌన్స్‌ కేసులో ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టుకు తన న్యాయవాదితో కలిసి వచ్చారు. ఈ కేసులో తదుపరి విచారణ మార్చి 9కి వాయిదా పడినట్టు సమాచారం

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us