Politics
CM Jagan: అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు: జగన్
ప్రొద్దుటూరు (రెడ్ బీ న్యూస్) 23 డిసెంబర్ 2021: ప్రభుత్వ పథకాలను ప్రజలకు అత్యంత పారదర్శకంగా అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థా...
Read More
Nara Lokesh: నా తల్లిపై ఆరోపణలు చేసిన వారిని వదలిపెట్టను: నారా లోకేశ్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: తన తల్లిపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులను వదలబోనని.. తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. త...
Read More
TS News: ఢిల్లీలో అమిత్షాతో తెలంగాణ నేతల కీలక భేటీ
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో తెలంగాణ భాజపా ముఖ్యనేతలు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రుల...
Read More
AP News: బెదిరింపులా.. ఫిర్యాదు కాపీలను నాకు పంపండి: ఎంపీ సుజనా చౌదరి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ఏపీలో సీఎం, మంత్రుల పేర్లతో బెదిరింపులు పెరిగాయని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఎంపీల పేర్లతో కబ్జాలకు పాల్పడటం రివాజుగా మారిందని ఆరోపించారు. విశాఖలో జగ...
Read More
AP News: పుట్టినరోజు నాడైనా ఆ హామీని అమలు చేయండి: వంగలపూడి అనిత
మంగళగిరి (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: గుంటూరు జిల్లా మంగళగిరిలో మద్యం దుకాణాన్ని తెదేపా అనుబంధ విభాగం ‘తెలుగు మహిళ’ ఆధ్వర్యంలో ముట్టడించారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలప...
Read More
CM Jagan: సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిఫలమే ఇల్లు: జగన్
తణుకు (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. తన పుట్టినరోజున దాదాపు 50లక్షల పైచిలుకు లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించడం సంతోషం...
Read More
AP News: తిరుపతిని రాజధానిగా చేయాలి: చింతా మోహన్
సూళ్లూరుపేట (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: అమరావతిలో రాజధానికి ప్రధానమంత్రి మోదీ వేసిన పునాది అనాదిగా మిగిలిందని, తిరుపతిని రాజధానిగా చేయాలని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ ...
Read More
AP News: పవన్ కల్యాణ్ మాకు సలహాలు ఇవ్వడమేంటి?: కొడాలి నాని
అమరావతి (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజుని పురస్కరించుకొని రాష్ట్రంలో ‘వన్ టైం సెటిల్మెంట్ స్కీం’ (...
Read More
KTR: ఆ 21రోడ్లను తెరిపించండి: కిషన్రెడ్డికి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 20 డిసెంబర్ 2021: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా 21 రహదారులు మూసేశారంటూ పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ రహదారులకు సంబంధించిన...
Read More
TS News: మతపరమైన హింసను బీజేపీ ఎక్కడా రెచ్చగొట్టలేదు: కిషన్రెడ్డి
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని.. అది ఆయనకు తగదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్ వినా...
Read More






