Politics
AP News : ప్రత్యేకహోదాపై మాయమాటలు, సన్నాయి నొక్కులు, డైవర్షన్లు వద్దు : చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 11 డిసెంబర్ 2021: వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని.. రోజురోజుకీ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. త్వరలోనే ప్రజల నుంచి తిరుగుబ...
Read More
Pawan Kalyan: 12న మంగళగిరిలో పవన్ కల్యాణ్ ఉక్కు పరిరక్షణ దీక్ష
అమరావతి (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈనెల 12న విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్షలో పాల్గొననున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5...
Read More
AP News: టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉచితంగా రిజిస్ట్రేషన్లు: లోకేశ్
మంగళగిరి (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: దేశంలో అభివృద్ధి నిరోధక ముఖ్యమంత్రుల్లో జగన్ ప్రథమ స్థానంలో ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఓటీఎస్ పేరుతో పేదలను దోచుక...
Read More
రాష్ట్రంలో జరిగేవి షెకావత్కు తెలియవనుకుంటున్నారా?: సోము వీర్రాజు
విజయవాడ (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోవడాన్ని ప్రస్తావించినందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట...
Read More
ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా?: చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం పేరుతో వైకాపా నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇళ్లకు ఓటీఎస్ పేరుతో పేదల మెడకు ఉరిత...
Read More
‘కేంద్ర ప్రాయోజిత పథకాలకు జగన్ పేరా?’
అమరావతి (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021 : కేంద్ర ప్రాయోజిత పథకాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తన పేరు పెట్టుకోవటం విడ్డూరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఇప్పటి...
Read More
కొయ్యలగూడెంలో చిన్నారుల మృతి సర్కారు హత్యలే: లోకేశ్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: అంతుచిక్కని జ్వరాలతో విద్యార్థుల మరణాలు.. నిర్లక్ష్యపు జగన్ సర్కారు చేసిన హత్యలేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పశ్చ...
Read More
రైతు ఆత్మహత్యల్లో ఏపీది రెండో స్థానం: నాదెండ్ల మనోహర్
చెరుకుపల్లి (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021 : దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఏర్పాటు...
Read More
కేంద్ర పథకాలకు సీఎం పేరు ఎలా పెట్టుకుంటారు?: సోము వీర్రాజు
గుంటూరు (రెడ్ బీ న్యూస్) 5 డిసెంబర్ 2021: కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి పేరు పెట్టుకోవడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. రా...
Read More
రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకెళ్తున్నారు: జీవీఎల్
విజయవాడ (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: వైకాపా ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.1.45లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకెళ్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించా...
Read More






