Politics
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
* రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
UPDATED 20th JUNE 2020 SATURDAY 6:00 PM
రాజమహేంద్రవరం(రెడ్ బీ న్యూస్): వివిధ సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహ...
Read More
భవిష్యత్తులో ఆధునికంగా మార్కెట్లు
* రాష్ట్ర మత్స, పశు సంవర్ధక శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ
UPDATED 12th JUNE 2020 FRIDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో రాబోయే రోజుల్లో విజటబుల్, నాన్ విజిటబుల్ మార్కెట...
Read More
బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి: వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు
కాకినాడ : 9 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఆదుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్క...
Read More
అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
పెద్దాపురం: 6 జూన్ 2020(రెడ్ బీ న్యూస్): మండలస్థాయిలో అమలవుతున్న అభివృద్ధి పనులపై పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం శన...
Read More
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
గంగవరం,30 మే 2020 (రెడ్ బీ న్యూస్) : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ (బాబు), రంపచోడవరం...
Read More
ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు
అమరావతి, 27 మే 2020 (రెడ్ బీ న్యూస్) : టీడీపీ మహానాడు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈసందర్భంగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్కు అధినేత చంద్రబాబు నాయుడు, నేతలు ఘన నివాళులర్పించారు. రెండు రోజుల పాటు మహానాడు...
Read More
మెరుగైన వైద్యసేవలే ప్రభుత్వ లక్ష్యం : ఉపముఖ్యమంత్రి నాని
రంపచోడవరం,25 మే 2020 (రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి మెరుగైన వైద్యసేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని పేర...
Read More
అగ్నిమాపక కేంద్రాల అభివృద్ధికి రూ.28 కోట్లు : హోంమంత్రి సుచరిత
కాకినాడ,22 మే 2020 (రెడ్ బీ న్యూస్): రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 29 అగ్ని మాపక కేంద్రాలకు కావల్సిన రూ.28 కోట్ల నిధులు త్వరలో విడుదల చేయడం జరుగుతుందని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖా మంత్రి మేకతోటి సు...
Read More
పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ దీక్షలు
గంగవరం,21 మే 2020 ( రెడ్ బీ న్యూస్): కరోనా కష్టకాలంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన దీక్షలకు దిగాయి. టీడీపీ మాజీ ఎంపిపి డాక్టర్ తీగల ప్రభ ఆధ్వర్యంలో గురువారం ఆమె స్వగృహంలో న...
Read More
రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోంది : ఎమ్మెల్యే చినరాజప్ప
పెద్దాపురం,21 మే 2020 (రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రజలను మోసం చేసి వైసీపీ ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ అధి...
Read More






