Politics
వరద ప్రభావిత జిల్లాల్లో రేపు, ఎల్లుండి సీఎం జగన్ పర్యటన
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: వరద ప్రభావిత జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వరద ప్రభావిత కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి ...
Read More
మళ్లించిన నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలి: నారా లోకేశ్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 నవంబర్ 2021: గ్రామ పంచాయతీల నుంచి మళ్లించిన రూ.1,309 కోట్లు తక్షణమే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా ...
Read More
ప్రజలను అంధకారంలోకి నెట్టారు: మనోహర్
అమలాపురం (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: ప్రజలను అంధకారంలోకి నెట్టారు: మనోహర్ ప్రజలను అంధకారంలోకి నెట్టారు: మనోహర్ సమావేశంలో మాట్లాడుతున్న నాదెండ్ల అమలాపురం గ్రామీణం, న్యూస్టుడే: కష్టాల్లో ఉన్న...
Read More
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి: కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలెక్టర్లను ఆదేశించారు. బాధితులు చెబుతోన్న సమస్యలను తెలుసుకొన...
Read More
వరదలతో కడప జిల్లాకు భారీ నష్టం: సీఎం జగన్కు వివరణ ఇచ్చిన కేంద్ర బృందం
అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఏపీ సీఎం జగన్తో ఇవాళ భేటీ అయ్యింది. వరద ప్రభావిత ప...
Read More
అప్పులతో ఏపీ బ్రాండ్ దెబ్బతింటోంది: చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: ఏపీలో వచ్చిన వరదల్లో చనిపోయినవారివి కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమంటూ ...
Read More
రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతు: లాల్ సింగ్ ఆర్య
అమరావతి (రెడ్ బీ న్యూస్) 28నవంబర్ 2021: ఏపీ రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్య ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని ...
Read More
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి మరో భారీ షాక్
శ్రీకాకుళం (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: శ్రీకాకుళం జిల్లా వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. రేగిడి మండలం శిర్లం పంచాయతీలో వైసీపీకి చెందిన 500 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాజీమంత్రి కొండ్రు మురళి నేత...
Read More
సీయం జగన్కు లోకేశ్ లేఖ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021: ‘‘ఉభయగోదావరి జిల్లాల్లో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో వరి పంటకు నష్టమొచ్చింది. పొలాలతోపాటు రైతుల కళ్లల్లోనూ నీళ్లు నిండి... ఎక్కడ చూసినా దయనీయ పరిస్థితులే కనిపి...
Read More
వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాలి : చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021 : వరదల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణ చేపట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎస్ సమీర్శర్మకు ఆయన లేఖ రాశారు. ప్రభుత్వ అంచనా...
Read More






