Politics
రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు : చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని, చివరికి దివ్యాంగుల పట్ల కూడా వివక్ష చూపిస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. టీ...
Read More
ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్సీ నివేదిక ఇవ్వలేం: కార్యదర్శుల కమిటీ
అమరావతి: పీఆర్సీ సహా సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో కార్యదర్శుల కమిటీ సమావేశం ముగిసింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయం మొదటి బ్లాక్ లోని సీఎం సమావేశ...
Read More
మేము అధికారంలోకి వచ్చాక ఉచితంగా పట్టాలిస్తాం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల హక్కులను కాలరాస్తూ... వాటికి ఆర్థిక సంఘాలు ఇచ్చిన నిధులను లాక్కోవడం దుర్మార్గమని టీడీపీ అధ...
Read More
11 మంది వైకాపా అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఎన్నిక: ఎస్ఈసీ
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: స్థానిక సంస్థల కోటాలో 11 మంది వైకాపాకు చెందిన అభ్యర్థులు శాసనమండలి సభ్యులుగా ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ అధికారిక నోటిఫికేషన్...
Read More
ధైర్యంగా ఉండండి..నేనున్నాను : వరద బాధితులతో జగన్
కడప (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: ఇటీవల కురిసిన వర్షాలు, వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఏపీ సీఎం జగన్ పర్యటిస్తున్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని పులపుత్తూరులో బాధితులతో ...
Read More
వైసీపీ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లే వారికి, నియోజకవర్గాల్లో దీటుగా పనిచేసే నాయకులకే భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెదేపా...
Read More
భువనేశ్వరికి క్షమాపణ చెబుతున్నా: వల్లభనేని వంశీ
విజయవాడ (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: ‘నేను అలా మాట్లాడి ఉండకూడదు.. పొరపాటున ఓ మాట దొర్లాను.. అలా మాట్లాడటం తప్పే..! ఎవరు అలా మాట్లాడినా తప్పే.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి క్షమాపణ...
Read More
వరద ప్రభావిత జిల్లాల్లో రేపు, ఎల్లుండి సీఎం జగన్ పర్యటన
అమరావతి (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: వరద ప్రభావిత జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. వరద ప్రభావిత కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి ...
Read More
మళ్లించిన నిధులు పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలి: నారా లోకేశ్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 నవంబర్ 2021: గ్రామ పంచాయతీల నుంచి మళ్లించిన రూ.1,309 కోట్లు తక్షణమే పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా ...
Read More
ప్రజలను అంధకారంలోకి నెట్టారు: మనోహర్
అమలాపురం (రెడ్ బీ న్యూస్) 29 నవంబర్ 2021: ప్రజలను అంధకారంలోకి నెట్టారు: మనోహర్ ప్రజలను అంధకారంలోకి నెట్టారు: మనోహర్ సమావేశంలో మాట్లాడుతున్న నాదెండ్ల అమలాపురం గ్రామీణం, న్యూస్టుడే: కష్టాల్లో ఉన్న...
Read More






