Politics
మళ్లీ అసెంబ్లీకి చంద్రబాబు..?
అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అంటూ మంచి రైమింగ్ తో టైమింగ్ తో చంద్రబాబు ఎమోషనల్ డైలాగులు చెప్పి మరీ శాసన సభను వీడారు. ఆయన ఇక మీదట జనంలోనే ఉంటూ తేల్చుకుంటాను అని...
Read More
తడిసిన ధాన్యాన్ని కొనాలి: లోకేష్
అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని ప్రభుత్వాన్ని టీడీపీ నేత నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్కు లోకేష్ లేఖ రాశారు. వర్షాలతో...
Read More
రూ.40కోట్ల సుపారీపై ఈడీ విచారణకు డిమాండ్ చేయాలి: తెదేపా ఎంపీలతో చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, జ్యుడీషియల్ విచారణ, జాతీయ విపత్తుగా ప్రకటించేలా కేంద్రపై ఒత్తిడి తేవాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంటరీ పార్...
Read More
పాలనలో సీఎం జగన్ పెద్ద ఫెయిల్యూర్: ఉండవల్లి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 27నవంబర్ 2021 : ఏపీ సీఎం జగన్ పాలనలో ఘోర వైఫల్యం చెందారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లే అని చెప్పారు. ప్ర...
Read More
సింపతీ పని చేయదు.. అందుకోసం ఆయన ఏడ్చేశారంటే నమ్మను: ఉండవల్లి
రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 27 నవంబర్ 2021: ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై వైకాపా మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ స్పందించారు. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం ఓ డ...
Read More
గాల్లో కాదు.. క్షేత్రంలో తిరగండి: జ్యోతుల
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు సీఎం జగన్ గాల్లో తిరగడం (విహంగ వీక్షణం) కాదని, క్షేత్రంలో పర్యటించాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్...
Read More
స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అనంతబాబు
కాకినాడ (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా వైకాపా నాయకుడు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు అనంతబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతబాబు, మరో ఇద్దరు నామపత్రాలు దాఖలు చేయగా... ఒకరి...
Read More
కష్టపడి పనిచేసే వారికే టికెట్లు.. షో చేసే వారిని పక్కన పెడతా: చంద్రబాబు
అమరావతి (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి ఆత్మగౌరవ సభలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక...
Read More
కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది: ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: సచివాలయం మొదటి బ్లాక్లో వైకాపా ఎంపీలతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. సమావేశ...
Read More
నాకు జరిగిన అవమానం మరెవరికీ జరగకూడదు: నారా భువనేశ్వరి
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ న...
Read More






